Breaking News

డివిజన్ సాధిద్దాం

266 Viewsడివిజన్ సాధించేంతవరకు ఐక్య ఉద్యమం నిర్వహిద్దాం లైట్ మోటర్ డ్రైవర్స్ అసోసియేషన్. చేర్యాల జేఏసీ కో కన్వీనర్ పూర్మ ఆగం రెడ్డి, నాయకులు గద్దల మహేందర్,   సెప్టెంబర్ 18 సిద్దిపేట జిల్లా  చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంతవరకు, పార్టీలకతీతంగా, ప్రజలంతా కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం అవశ్యకత ఉందని గుర్తించి, ఈరోజు లైట్ మోటార్స్ డ్రైవర్ అసోసియేషన్ చేర్యాల  డివిజన్ సాధన కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో 8వ రోజు మద్దతును […]

Breaking News

వరల్డ్‌ రికార్డ్‌

242 Viewsవరల్డ్‌ రికార్డ్‌ సృష్టించబోతున్న ఖైరతాబాద్ గణపతి.   హైదరాబాద్:సెప్టెంబర్ 18 గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఎటు చూసినా గణేష్‌ ఉత్సవ శోభే కనిపిస్తోంది ఖైరతాబాద్ గణపయ్య రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు. ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు మరి కాసేపట్లో తొలి పూజలు అందుకోనున్నాడు. చరిత్రలోనే తొలిసారి 63 […]

Breaking News

ఆర్థిక సహాయం అందజేత

183 Views    షాదుల్ల పర్శరాములు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ సెప్టెంబర్ 18 సిద్దిపేట జిల్లా  మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన షాదుల్ల పర్శరాములు( 30) మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయల […]

Breaking News

మట్టి గణపతి శ్రేష్టం

157 Viewsమట్టి గణపతి శ్రేష్టం సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ సెప్టెంబర్ 18   సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ మట్టి గణపతి శ్రేష్టమని పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ మట్టి గణపతిని పూజిద్దామని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా  మాట్లాడుతూ […]

Breaking News

బలహీన సంక్షేమం కోసం

218 Viewsబడుగు బలహీన సంక్షేమం కోసం పోరాడేదే తెలంగాణ ప్రభుత్వం: మంత్రి శ్రీనివాస్ గౌడ్* మహబూబ్ నగర్:సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం తో పాటు జిల్లాలో సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల […]

Breaking News

తమిళి సై

163 Viewsఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో తమిళి సై. హైదరాబాద్:సెప్టెంబర్ 17 వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ బడా గణేశ్ సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి పూజలు అందుకోనున్నారు ఇందుకోసం గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది అయితే వినాయకుడికి సోమవారం తొలి పూజ గవర్నర్ తమిళి సై‌తో చేయించాలని కమిటీ నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆమెను కలిశారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ గణేశుడికి తొలి […]

Breaking News

అదుపుతప్పి లారీ బోల్తా…

341 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17) లారీ అద్భుతప్పి బోల్తా కొట్టిన సంఘటన తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.. కరీంనగర్ నుండి హైదరాబాదుకు అతి వేగంగా వెళుతున్న లారీ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది.. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కొని అర్తనాదాలు పెట్టడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ […]

Breaking News

ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

225 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్, దుబ్బాక నియోజకవర్గ బిజెపి నాయకులు నాయిని రాజగోపాల్ లింగరాజు పల్లి, ఉప్పర్ పల్లి, దీపాయంపల్లి గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. అలాగే ఎస్సీ హాస్టల్, కస్తూరిబా హాస్టల్ లో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో […]

Breaking News

కళాకారుల నూతన కమిటీ ఎన్నిక..

132 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17) తెలంగాణ రంగస్థల సంస్కృతిక కళాకారుల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు వంగ సుధాకర్ అధ్యక్షతన జరిగిన తిమ్మాపూర్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన మండల కమిటీ మండల అధ్యక్షులుగా పడాల శ్రీనివాస్ గౌడ్ (పోలంపల్లి ), ప్రధాన కార్యదర్శిగా ముక్క రవి, ఉపాధ్యక్షులుగా మాచర్ల ఎల్లయ్య, కోశాధికారిగా మామిడి ఎల్లయ్య,కార్యదర్శిగా దుర్గం శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా బొజ్జ రామయ్య,డైరెక్టర్లుగా పాశం సత్య నారాయణరెడ్డి, పడాల సారయ్య,గౌరవ అధ్యక్షులుగా తుమ్మ వెంకటేశంలను […]

Breaking News

రెండ్రోజుల పాటు సమావేశాలు

162 Viewsరెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్‌కు తరలిరానున్న కాంగ్రెస్ నేతలు. సెప్టెంబర్ 17 హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్‌లో ఈరోజు నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించి, అందుకు సంబంధించిన వ్యూహాన్ని కూడా రూపొందించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ విజయోత్సవ ర్యాలీ చేపట్టి, […]