Breaking News

స్కామ్ ల ఉచ్చు

92 Viewsచంద్రబాబు చుట్టు స్కామ్ ల ఉచ్చు   రాజమండ్రి సెప్టెంబర్ 20: టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జగన్‌ సర్కార్‌ మరో షాక్‌ ఇచ్చింది.గతంలో సీఐడి దర్యాప్తు చేపట్టిన ఫైబర్‌ నెట్‌ స్కాం కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ కేసులనూ చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వందల కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించిన సీఐడి అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనని అభియోగాలు మోపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిబంధనలకు […]

Breaking News

కూల్ న్యూస్.. మళ్లీ

188 Viewsకూల్ న్యూస్.. మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వర్షాలు.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో.. సెప్టెంబర్ 19 మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే.! బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది […]

Breaking News

ఘనంగా వేడుకలు

221 Views  హంగర్ గా విలేజ్ మండల్ పోతంగల్ డిస్టిక్ నిజామాబాద్   సెప్టెంబర్ 19 విలేజ్ హంగర్గా విలేజ్ బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో అభినయ్ విజయ్ పటేల్ సర్పంచ్  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగినది బాలల గణేష్ మండలి 9 రోజుల కార్యక్రమంలో రెండవ రోజు అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగినది అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అందరూ సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు Manne Ganesh […]

Breaking News

మేరా మిట్టి మేరా దేశ్

184 Viewsమేరా మిట్టి మేరా దేశ్ కార్యక్రమం   సెప్టెంబర్ 19 (బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా) బీబీపేట్ మండలంలోని జనగామ, మాంధాపూర్, ఉప్పర్ పల్లి, ఇస్సానగర్, రాంరెడ్డి పల్లి గ్రామంలో మహిళలు, పెద్దల నుండి అమృత కలశంలో మట్టి సేకరించిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల స్మరించుకునెందుకు కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని […]

Breaking News

కార్యకర్తలకి రక్షణ కల్పించాలి

178 Viewsసమాచర హక్కు చట్టం-2005 కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకి రక్షణ కల్పించాలి   సెప్టెంబర్ 19 కొమురం భీం ఆసిఫాబాద్ కొమురం భీం  ఆసిఫాబాద్  హక్కు చట్టం-2005 కార్యకర్తలకి రక్షణ కల్పించాలని మరియు వాంకిడి మండల పరిధిలో గల కొత్తగా ప్రారంభమైన పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు చట్టం-2005 బోర్డు ఏర్పాటు చేయాలనీ కోరుతూ వాంకిడి మండల ఎస్సై సాగర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా సమాచార హక్కు చట్టం-2005 కోమరంభీం ఆసిఫాబాద్ […]

Breaking News

పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు 

168 Viewsచెక్కులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు సెప్టెంబర్ 19 కామారెడ్డి జిల్లా పెద్ద ఆక్టివిటీ పెద్ద కొడప్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్వల్పకాలిక రుణాలు మాఫీ అయిన సభ్యులకు, నూతనంగా రుణాలు మంజూరు అయిన సభ్యులకు ప్రజా ప్రతినిధులు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ స్వల్పకాలిక రుణాలు మాఫీ అయిన 36 మంది సభ్యులకు 27,55,000 రూపాయలు, నూతన 60 మంది సభ్యులకు 30,72,500 రూపాయలు స్వల్పకాలిక రుణాలు […]

Breaking News

సస్పెండ్ చేయాలి

155 Views*ఎస్టి గురుకుల ప్రిన్సిపాల్, వార్డెన్ ను సస్పెండ్ చేయాలి* పిల్లల చేత వంట చేయించడ మేOటి ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు విద్యార్థుల చేత వంట చేయిస్తున్న ఎస్టీ గురుకుల ప్రిన్సిపాల్,హాస్టల్ వార్డెన్ లను సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు   సెప్టెంబర్ 19 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఏఐఎస్బి జిల్లా నాయకులు గడిపే సుజిత్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన హుస్నాబాద్ ముఖ్య […]

Breaking News

ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతి….

618 Views(గన్నేరువరం సెప్టెంబర్ 19) ఇంకుడు గుంతలో పడి నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన ఘటన గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..గువ్వ సంధ్య,తిరుపతిల కుమారుడు సాజన్ {అలియాస్} కన్నయ్య (3) మంగళవారం ఇంటి బయట ఆడుకుంటూ ఎదురుగానే గ్రామపంచాయితి ముందు ఊన్న పబ్లిక్ వాటర్ ట్యాంక్ ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా కనబడపోయేసరికి తల్లిదండ్రులు ఇండ్ల చుట్టూ వెతికారు. అయినా బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో అనుమానం […]

Breaking News

*కేంద్రం సంచలన నిర్ణయం*

99 Views  ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీలో 33% రిజర్వేషన్లను వారికి కేటయిస్తూ సంచన నిర్ణయం తీసుకుంది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

అధ్యక్షులు గా నియామకం

114 Viewsజాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి *నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ చైర్మన్  మహమ్మద్ యాసీన్*   సెప్టెంబర్ 19 జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ జాతీయ చైర్మన్ . మహమ్మద్ యాసీన్ నియామక పత్రాన్ని అందజేశారు. నేటి నుండి సంస్థ యొక్క రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూ నేషనల్ కమిటీ తీర్మానం […]