ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీలో 33% రిజర్వేషన్లను వారికి కేటయిస్తూ సంచన నిర్ణయం తీసుకుంది.
67 Viewsసైదాపురం మండలం తూర్పు గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధమ్మ తల్లి గ్రామ దేవతను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను గ్రామస్తులు ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గ్రామస్తులు తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. Poll not found శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్ శివ ప్రసాద్ […]
36 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. భీమవరం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన భీమారం మండలం బిజెపి కార్యకర్తలు. భీమారం ఈరోజు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూర్ కంటిస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం మండల […]