Breaking News

ప్రారంభోత్సవానికి ముస్తాబైన గజ్వేల్ బస్టాండ్

178 Viewsగజ్వేల్: అక్టోబర్ 1 24/7 తెలుగు న్యూస్ అత్యాధునిక హంగులతో ముస్తాబైన గజ్వేల్ మోడల్ బస్టాండ్ అక్టోబర్ 3న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.

98 Viewsజగిత్యాల అక్టోబర్ 1:జగిత్యాల జిల్లా:అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ,జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి,భద్రతకు,వారు గౌరవంగా జీవించేందుకు అవసరమైన సహాయం అందిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వృద్దులకు నేనున్నానంటూ ఇంటికి పెద్దకొడుకు వలే ఆదుకుంటూ […]

Breaking News

ముదిరాజుల హక్కుల సాధన కోసం…

341 Viewsవర్గల్ మండల్, అక్టోబర్ 1: గజ్వేల్ ముదిరాజ్ సోదర సమాజమా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం లో మీరు నియోజకవర్గస్థాయిలో నాలుగో తారీఖు నాడు మన ముదిరాజుల న్యాయమైన హక్కుల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన గజ్వేల్ సింహ గర్జన ర్యాలీ వైపు రాష్ట్ర మొత్తం ఈనాడు గజ్వేల్ వైపు రెండు కండ్ల తో కంటికి కునుకు లేకుండా చూస్తుంది. మనకు జరిగిన అన్యాయాల పైన మనం చేస్తున్న పోరాటాలను గమనముతో గంభీరంగా గమనిస్తుంది, […]

Breaking News

సమ్మె విరమించిన

180 Viewsసమ్మె విరమించిన అంగన్వాడి టీచర్లు హైదరాబాద్:అక్టోబర్ 01 దాదాపు 20 రోజులపాటు కొనసాగించిన సమ్మెను విరమించుకుంటున్నట్లు అంగన్ వాడీలు ప్రకటించారు. ఆదివారం మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ లతో జరిగిన చర్చలు సఫలం కావడంతో అంగన్ వాడీల జెఎసి సమ్మెను విరమించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపింది. త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో అంగన్ వాడీలను చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రులు చెప్పారని పేర్కొంది. మధ్యాహ్న భోజనానికి సంబధించిన పెండింగ్ బిల్లులను సైతం […]

Breaking News

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

170 Viewsఅక్టోబర్ 1 సిద్దిపేట జిల్లా  బైరన్ పల్లి గ్రామ వాస్తవ్యులైన బూర నీలమ్మ చనిపోయిన విషయం తెలుసుకొని గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్  కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి  కుటుంబాన్ని పరామర్శించి  ఆర్థిక సహాయం 3000/- రూపాయలు మరుయు దశదిన కర్మకి 50 కిలొల బియ్యము కాంగ్రెస్ కార్యకర్తలు నీలమ్మ కుమారులైనటువంటి బూర సిద్దులు.బూర నాగేంద్రబాబు కి అందించడం జరిగింది, ఇట్టి కార్యక్రంంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొలిపాక ఉపేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Manne Ganesh […]

Breaking News

500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ…

169 Viewsచెన్నూరు అక్టోబర్ 1:చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం సండ్రోన్ పల్లి గ్రామం వద్ద 500 కోట్లతో నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ . పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, ఎమ్మెల్యేలునడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఆయిల్ ఫామ్ కర్మగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి.

160 Viewsసిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సెప్టెంబర్ 30 :సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ కర్మగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ: తెలంగాణ రాకపోతే ఈరోజు సిద్దిపేట జిల్లాకి ఆయిల్ ఫామ్ కర్మాగారం వచ్చేదా. ఈ ప్రాంత రైతులకు శుభదినం. 300 కోట్ల రూపాయలతో ప్రారంభించబోతున్న ఈ కర్మాగారం ఇక్కడి ప్రాంత రైతుల ఆర్థిక పరిస్థితిని మార్చబోతుంది. హరిత విప్లవ సృష్టికర్త డాక్టర్ […]

Breaking News

వృద్ధురాలికి చేయూత  

275 Viewsవృద్ధురాలికి చేయూత సెప్టెంబర్ 30 సిద్దిపేట జిల్లా  చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామానికి చెందిన ఆరుట్ల లింగం హాస్పిటల్ కి వెళ్లి వృద్ధురాలికి జ్వరం వస్తే  అరటి పండ్లు, పాలు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వృద్ధురాలు ఆరుట్ల లింగాన్ని అభినందించింది   లింగం మాట్లాడుతూ సేవ చేయడం ఎంతో అదృష్టమని అన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News రాజకీయం

హస్తం ప్రభుత్వం ఆశా వర్కర్లను ఆదుకుంటుంది – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

296 Viewsహస్తం ప్రభుత్వం ఆశా వర్కర్లను ఆదుకుంటుంది – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట : హస్తం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆశా వర్కర్లను ఆదుకుంటుంది అని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు శనివారం కేకే మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమైనవని కరోనా సమయంలో తల్లి, చెల్లి,భార్య చేయలేని సేవలు ఆశా […]