గజ్వేల్: అక్టోబర్ 1
24/7 తెలుగు న్యూస్
అత్యాధునిక హంగులతో ముస్తాబైన గజ్వేల్ మోడల్ బస్టాండ్ అక్టోబర్ 3న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నది.
145 Viewsరాజన్న సిరిసిల్ల : తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 09: రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏం జ్యోతి ఆద్వర్యం లో 35 మంది రైతులు సిద్దిపేట జిల్లా లోని సి ఓ ఈ ములుగు రైతు ఉద్యాన పంటలు అవగాహన సదస్సు, డ్రిప్ ఇరిగటేషన్ పై అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమములో ఉద్యాన శాఖ అధికారులు గోవర్దన్,స్రవంతి మరియు వివిధ మండలాల నుండి రైతులు గంగాధర గంగాధర్, కనుకయ్య, […]
318 Viewsశ్రీ దుర్గా మాత శోభయాత్ర ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభం అయింది శనివారం రోజున రాత్రి 9:00 నుండి తెల్లవారుజాము వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నారు పోతరాజుల విన్యాసాలు బైండ్ల డప్పుల చప్పుడు మరియు గ్రామ దేవత గ్రామదేవతల ఊరేగింపు మహిళలు బోనాలు ఎత్తుకొని శోభాయాత్రగా అన్ని కులాల ఐక్యతతో పండగ వాతావరణం విజయవంతంగా నిర్వహించి బయలుదేరారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా పండగ […]
159 Views ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ గా నిలుస్తున్నట్లు రాష్ట్ర ఆరెకటికే సంఘం ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నిలుస్తున్నట్లు మిరియాల కార్ శ్రీనివాస్ బరిలో నిలుస్తానని పేర్కొన్నారు నన్ను గెలిపిస్తే నాణ్యమైన కరెంటు అండర్ గ్రౌండ్ కరెంటు సబ్స్టేషన్లో భద్రత ట్రాన్స్ఫార్మర్ల కు భద్రత దొంగ కరెంటు చోరీ చేసే కనెక్షన్లు తొలగిస్తానని అందరికీ ఆమోదయోగ్యంగా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు నాకు అవకాశం ఇస్తే ఎన్నికల బరిలో ఉంటానని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలను […]