గజ్వేల్: అక్టోబర్ 1
24/7 తెలుగు న్యూస్
అత్యాధునిక హంగులతో ముస్తాబైన గజ్వేల్ మోడల్ బస్టాండ్ అక్టోబర్ 3న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నది.
136 Views*జనరిక్, బ్రాండెడ్ మందుల కథేంటి? జనరిక్ రాయాలని వైద్యులను కేంద్రం ఎందుకు హెచ్చరించింది.?* *రోగులకు చికిత్స చేసే వైద్యులు వ్యాధి నివారణకు రిస్క్రిప్షన్ లో ఇకపై జనరిక్ ఔషధాలనే రాయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టంచేసింది* *ఒకవేళ అలా రాయని పక్షంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు చేపడతామని, అవసరమైతే కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేయకుండా అతని లైసెన్స్ను సైతం నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ‘రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల వృత్తిపరమైన […]
176 Views– సీఐ ఇంద్రసేనారెడ్డి.. (కరీంనగర్ జిల్లా గన్నేరువరం సెప్టెంబర్ 13 ) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అన్ని పార్టీల నాయకులు శాంతి భద్రతులకు సహకరించాలని తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశించారు. గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గన్నేరువరం ఎస్సై చందా నరసింహారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అల్ పార్టీ నాయకుల సమావేశానికి తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి […]
119 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]