Breaking News

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

156 Views

అక్టోబర్ 1

సిద్దిపేట జిల్లా  బైరన్ పల్లి గ్రామ వాస్తవ్యులైన బూర నీలమ్మ చనిపోయిన విషయం తెలుసుకొని గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్  కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి  కుటుంబాన్ని పరామర్శించి  ఆర్థిక సహాయం 3000/- రూపాయలు మరుయు దశదిన కర్మకి 50 కిలొల బియ్యము కాంగ్రెస్ కార్యకర్తలు నీలమ్మ కుమారులైనటువంటి బూర సిద్దులు.బూర నాగేంద్రబాబు కి అందించడం జరిగింది,

ఇట్టి కార్యక్రంంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొలిపాక ఉపేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *