అక్టోబర్ 1
సిద్దిపేట జిల్లా బైరన్ పల్లి గ్రామ వాస్తవ్యులైన బూర నీలమ్మ చనిపోయిన విషయం తెలుసుకొని గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం 3000/- రూపాయలు మరుయు దశదిన కర్మకి 50 కిలొల బియ్యము కాంగ్రెస్ కార్యకర్తలు నీలమ్మ కుమారులైనటువంటి బూర సిద్దులు.బూర నాగేంద్రబాబు కి అందించడం జరిగింది,
ఇట్టి కార్యక్రంంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొలిపాక ఉపేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
