Breaking News

ప్రజలను,నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ

225 Viewsప్రజలను,నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడించండి సిద్దిపేట ఎన్నికల బరిలో ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతాం నవంబర్ 4 సిద్దిపేట జిల్లా   కాలంలో విద్యార్థులను,ప్రజలను,నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించాలని విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో విద్యార్థి,నిరుద్యోగ,ప్రజా సంఘాలు ఉమ్మడిగా విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య,శంకర్,శ్రీకాంత్,కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో […]

Breaking News

గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం

474 Views(తిమ్మాపూర్ నవంబర్ 04) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని ఎల్ఎండి డ్యాంలో గుర్తుతెలియని మహిళ (65) మృతదేహం లభ్యమైంది.. డ్యాం కట్ట pai నుంచి వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన డ్యాం దగ్గరికి వచ్చి డెడ్ బాడీని వెలికి తీయించి, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. […]

Breaking News

ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

303 Views(తిమ్మాపూర్ నవంబర్ 02) కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై పటిష్ట […]

Breaking News

భారీ ర్యాలీ తీయడం జరిగింది

222 Views  నవంబర్ 2 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం జరిగింది ఇందులో భాగంగా భారీ ర్యాలీ తీయడం జరిగింది Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఇంటింటి ప్రచారం

220 Viewsబిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నవంబర్ 2 హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో4వ,వార్డులో శ్రీమతి ఆకుల రజిత వెంకన్న చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో పంపిణీ చేస్తూ అభివృద్ధి ప్రదాత వొడితల సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ హ్యాట్రిక్ విజయనందించాలని సతీష్ బాబు సార్ చాలా సౌమ్యలని చీమకు కూడా హాని చేయని వ్యక్తి పార్టీలకతీతంగా […]

Breaking News

రోడ్డు వెడల్పును తగ్గించాలని ఆందోళన

226 Viewsరోడ్డు వెడల్పును తగ్గించాలని ఆందోళన.. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్ మద్దతు నవంబర్ 2 సిద్దిపేట జిల్లా  చేర్యాల : జనగామ నుండి చేర్యాల జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా చేర్యాల పట్టణంలో రోడ్డు ఇరుపక్కల సమానంగా 40 ఫీట్ల చొప్పున వెడల్పు మార్కింగ్ చేసి అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ డిమాండ్ చేశారు. గురువారం చేర్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి రోడ్డు ఇరుపక్కల […]

Breaking News ప్రకటనలు రాజకీయం

ఒక్క సారి అవకాశం ఇవ్వండి. సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి

227 Viewsఒక్క సారి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత బిడ్డ గా ఆశీర్వదించండి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.ఈ ప్రాంత బిడ్డ గా ఇక్కడే పుట్టిన వ్యక్తిని, బతికిన సచ్చిన చివరి వరకు మన ప్రాంత అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో గౌడ సంఘం సమావేశం జరగగా గౌడ కులస్తులను కలిసి కేకే మహేందర్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు.నాకు ఎల్లారెడ్డి […]

Breaking News

స్పెషల్ పోలీస్ లు తనిఖీలు   

240 Viewsస్పెషల్ పోలీస్ లు తనిఖీలు నవంబర్ 02 కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ తనిఖీ లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఏస్ పి సింధు శర్మ ఆదేశాల మేరకు కామారెడ్డి లొ వాహనాలను తనిఖీ చేస్తున్నారు డబ్బులు గురించి ప్రతి వాహనన్ని అపి వెకిల్ లోపల చెకప్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా లోని అన్ని మండలాల్లో తనిఖీలు చేస్తున్నారు ప్రజలు పోలీస్ లకు సహకరించాలి ఎలక్షన్ కోడ్ వున్నది అని తెలియజేశారు […]

Breaking News

ఎన్ని వినతులు ఇచ్చిన పెడచేవున పెట్టిన ఎంఎల్ఏ

199 Viewsజనగామ నియోజకవర్గంలో విద్యార్థులను,యువతను పట్టించుకోని బిఆర్ఎస్ ఎంఎల్ఏ పీజీ కళాశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కొరకు ఎన్ని వినతులు ఇచ్చిన పెడచేవున పెట్టిన ఎంఎల్ఏ ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు నవంబర్ 2 జనగామ నియోజకవర్గంలోని విద్యార్థులను బిఆర్ఎస్ ఎంఎల్ఏ ఏ మాత్రం పట్టించుకోలేదని ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు ఆరోపించారు. నియోజకవర్గంలో విద్యారంగ అబివృద్ధి శూన్యమన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన స్వార్ధ ప్రయోజనాలకే అధికారాన్ని ఉపయోగించడాని తెలిపారు. యువతకు […]