Breaking News

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ వి స్టేట్ యూత్ మెంబర్

172 Viewsమాజీ సీఎం కు శుభాకాంక్షలు తెలిపిన యూత్ మెంబర్ ఏప్రిల్ 10 సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీఎం కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ వి స్టేట్ యూత్ మెంబర్ తండా మదన్ గౌడ్ తెలిపారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఇఫ్తార్ విందు వేడుకలు

198 Viewsఎర్రవల్లి గ్రామంలో ఇఫ్తార్ విందు వేడుకలు సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 10 రంజాన్ పర్వదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో  ఎర్రవల్లి తాజా మాజీ సర్పంచ్ భాగ్య బిక్షపతి, రెడ్డి సంఘం అధ్యక్షులు ఆర్ నరేష్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రియా మిల్క్ డైరీ మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, నాయకులు శ్రీశైలం, నవీన్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో ఎర్రవల్లి ఇటిక్యాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముస్లీమ్ […]

Breaking News

ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’

140 Viewsఏప్రిల్ 10, 24/7 తెలుగు న్యూస్ :‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ : మోడిపై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు హైదరాబాద్‌ : సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రధాని నరేంద్ర మోడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ అంటూ మోడికి చురకలు అంటించారు. కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, కర్నాటక ప్రభుత్వం నేరుగా సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్రం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ […]

Breaking News

సోషల్‌ మీడియాలో సీపీఐ (ఎం)….

110 Viewsఏప్రిల్ 10,24/7 తెలుగు న్యూస్: సోషల్‌ మీడియాలో సీపీఐ (ఎం) ‘కృత్రిమ మేథ’తో ప్రచారంలో దూసుకుపోతున్న మార్క్సిస్టులు ‘సమత’ పేరిట ఏఐ అవతార్‌ ఆవిష్కరణ అంకితభావంతో పనిచేస్తున్న వాలంటీర్లు, కామ్రేడ్లు ఎప్పటికప్పుడు ఓటర్లు, కార్యకర్తలకు తాజా సమాచారం న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న సీపీఐ (ఎం) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఓటర్లను చేరుకుంటోంది. 2014లోనే పలు సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ వేదికల్లో ఉనికిని చాటుకున్న పార్టీ దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు […]

Breaking News

కార్మిక హక్కులు కాలరాస్తున్న మిమ్స్‌ యాజమాన్యం…

91 Viewsఏప్రిల్ 10, 24/7 తెలుగు న్యూస్: కార్మిక హక్కులు కాలరాస్తున్న మిమ్స్‌ యాజమాన్యం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (మిమ్స్‌) యాజమాన్యం ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఈ మెడికల్‌ కాలేజీలో 350 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మిమ్స్‌లో సిఐటియు అనుబంధ సంఘం 2011లో ఏర్పడిన నాటి నుండి 2011-2013, 2015-2017 సంవత్సరాలలో మొత్తంగా 4 సార్లు వేతన ఒప్పందాలు చేసింది. 2011 అక్టోబర్‌ నుండి […]

Breaking News

విస్తరిస్తున్న తప్పుడు సమాచారం…

94 Viewsమార్చ్ 10, 24/7 తెలుగు న్యూస్:విస్తరిస్తున్న తప్పుడు సమాచారము మతం మనిషిని ఉన్మాదిని చేయకూడదు : భారత జాతీయ వాదం, మతోన్మాద ప్రమాదం పుస్తకావిష్కరణలో జస్టిస్‌ బి. చంద్రకుమార్. వాస్తవాలను వక్రీకరించి, నిజాలను పాతరేసి, తప్పుడు సమాచారం దేశంలో నేడు విస్తారంగా విస్తరిస్తున్నదని జస్టిస్‌ బి చంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే ఆధ్వర్యంలో’ భారత జాతీయ వాదం, మతోన్మాదం’, ‘అలనాటి సినీ నాటకరంగ ప్రముఖుల సంకలనం’ పుస్తకాలను […]

Breaking News

డ్రెనేజి గడ్డి ఇబ్బందులు

82 Viewsడ్రెనేజి గడ్డి ఇబ్బందులు ఏప్రిల్ 10 కామారెడ్డి జిల్లా దేవుని పల్లి కల్కినగర్ 9వార్డ్ లో గడ్డి బాగా పెరిగింది దోమలు ఇంట్లోకి వస్తున్నవి ఫిల్లాళ్లకు విష జ్వరాలు వచ్చినవి గాడిలా భరత్ 7సంవత్సరాలు ఆసుపత్రి కి తీసుకొని పోయాము మోర్లు తీయడం లెదు ప్రజలకు పిల్లలకు ఇబ్బందులు ఇట్టి విషయం పైన కలెక్టర్ విచారణ చేయాలి మున్సిపల్ కమిషనర్ స్పందించాలి స్థానిక ప్రజాప్రతినిధులు రావాలి కాలానికి హౌస్ నంబర్ 10/113/7 కల్కి నగర్ 9వార్డ్ […]

Breaking News

మీ రక్షణ మా బాధ్యత

110 Viewsమీ రక్షణ మా బాధ్యత ఏప్రిల్ 10 సంగారెడ్డి జిల్లా,జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలోని అన్ని గ్రామాల ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని, ఝరాసంగం పోలీస్ స్టేషన్ పోలీసులు, పై అధికారుల ఆదేశాల మేరకు, ఆయా గ్రామాలలోని చెరువులలో, బండరాళ్లు, బురద, మరియు నీళ్లు లోతుగా ఉన్నందున, విద్యార్థులు, పశువుల కాపారులు,మరియు జాలారులు, చెరువులోకి వెళ్లకూడదన్నారు. ప్రజల ప్రాణ రక్షణ కొరకు, చెరువులో ఈత ఆడకూడదని, పడవ ప్రయాణం చేయకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని,ఝరాసంగం పోలీసులు […]

Breaking News

సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు

195 Viewsవాటర్ ట్యాంక్ లో కోతులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు నాగార్జునసాగర్ టౌన్:- ఏప్రిల్ 9 నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో గత బుధవారం మూడవ తారీకు వెలుగు చూసిన వాటర్ ట్యాంక్ లో కోతులు మృతిచెందిన సంఘటన పై సమగ్ర విచారణ కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పౌర మానవహక్కులు, పారా లీగల్ వాలంటీర్, ఆర్టిఐ యాక్టివిస్ట్ ,ప్రజా వేగు సంస్థ […]

Breaking News

ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు

117 Viewsతెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు ప్రజలు సిద్ధమ య్యారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాశి ఫలాలు, పంచాంగ శ్రవణాలు వినేందుకు ఆసక్తితో ఎదురుచూ స్తున్నారు.ఉగాది వేడుకల పూజా సామాగ్రి కొనుగోలు తో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. ఉగాది పచ్చడికి అవసర మైన మామిడికాయలు, వేపపువ్వు, బెల్లం తదితర సామగ్రి కొనుగోలుదారు లతో మార్కెట్‌లు […]