సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీఎం కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ వి స్టేట్ యూత్ మెంబర్ తండా మదన్ గౌడ్ తెలిపారు
79 Views*మంచిర్యాల నియోజకవర్గం* *దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ కూలీలు* ఉపాధి హామీ పనులు ముగించుకొని ఆటో ట్రాలీలో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగి ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధి హామీ కూలీలకు తీవ్ర గాయాలయ్యి, మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.క్షతగాత్రులను పరామర్శించి, పేషెంట్లకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆస్పత్రి సూపర్డెంట్, వైద్యులకు, సిబ్బందికి సూచించడం […]
99 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలోని సింగ సముద్రం మంగళవారం మరో సారి ఉదృతంగా మత్తడి దూకుతుంది 5మత్తడి సవ్వడితో మత్తడి దూకుతుంటే జల పాతం పారిన అయితే సింగ సముద్రం ఉదృతం గా ప్రవహిస్తున్న నేపథ్యంలో పర్యాటకులు ఎవరు సింగ సముద్రం వరకు రావద్దు అని అధికారులు చూసేస్తున్నారు గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వరద నీరు పోటెత్తటడం తో సింగ సముద్రం లో కి భారీ నీరు […]
55 Viewsఏప్రిల్ 6, 24/7 తెలుగు న్యూస్ : లౌకిక తత్వాన్ని కాపాడమే లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ రంగారెడ్డి : ప్రజా సమస్యలపై పోట్లాడేందుకు పార్లమెంటులో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఎంతో అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. దేశాన్ని మతోన్మాద ప్రమాదం నుంచి ఎదుర్కొని లౌకిక తత్వాన్ని కాపాడుతామన్నారు. సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో […]