128 Viewsరాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,99,92,941కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 2,78,650 మంది నమోదు చేసుకున్నారు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ గురువారం వెల్లడించారు. Telugu News 24/7tslocalvibe.com
Breaking News
మూగ జీవి ప్రాణాలు కాపాడిన ఎంపిటిసి
114 Viewsగుర్తు తెలియని వాహనం ఢీకొని వానరానం(కోతి)కి తీవ్ర గాయాలుతంగళ్ళపల్లి మండల ఎమ్మార్వో ఆపీస్ ముందట ఘటనతీవ్ర గాయాలై ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కోతిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తరలించిన చిన్నలింగపూర్ ఎంపీటీసీ బైరినేని రాము,గజబింకర్ సంతోష్తీవ్ర గాయాలైన మూగజీవిని హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటుకున్న బైరినేని రాము,సంతోష్ ల ను అభినందించిన స్థానికులు Telugu News 24/7tslocalvibe.com
సీఎం సహాయ నిధి అందజేత
127 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ గ్రామం లో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబ్యదారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
121 Viewsతంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ గ్రామం లో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబ్యదారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
142 Viewsతంగళ్ళపల్లి మండల టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబైదారులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు లబ్బేదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
నెంటూర్ గ్రామంలో ఐకేపీ కష్టం హైరింగ్ సెంటర్ సి హెచ్ సి నూతన ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
128 Viewsనెంటూర్ గ్రామంలో ఐకేపీ కష్టం హైరింగ్ సెంటర్ సిహెచ్ సి తన ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ లతా రమేష్ గౌడ్, పిఎసిఎస్. చైర్మన్ రామకృష్ణారెడ్డి, రైతు సమితి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రంగారెడ్డి, ఎంపీటీసీ శ్యామల షాదుల్, ఉప సర్పంచ్ కొండల్ గౌడ్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఎంపీడీవో స్వర్ణ మేరి, అగ్రికల్చర్ ఏవో శేషశైని, ఏపిఎం యాదగిరి మండల […]
మన్నె లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్
135 Viewsమర్కుక్ మండల పాములపర్తి గ్రామానికి చెందిన మన్నె లక్ష్మీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ వార్డు సభ్యులు గణేష్ చెక్కలి రాములు మేకల శ్రీనివాస్ సాకలి నర్సింలు గోవర్ధన్ మన్నె రఘుపతి లాలయ్యతో కలిసి అందించారు Telugu News 24/7tslocalvibe.com
సేవా రత్న అవార్డు అందుకున్న మ్యాకల కనకయ్య.
133 Viewsసేవా రత్న అవార్డు అందుకున్న మ్యాకల కనకయ్య.. *సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మంగళ వారం హైదరాబాద్ లో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా మహాజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సేవా రత్న అవార్డు అందజేసి ఘన సన్మానం చేశారు. మర్కుక్ మండలంలో నిరుపేదలకు అండగా ఉంటూ నిరుపేద మహిళల పెళ్లికి పుస్తే మట్టెలు అందజేస్తూ,ఎవరికి ఆపద […]
భారతీయ జనతా పార్టీలో వివిధ పార్టీల నుండి కార్యకర్తల చేరిక
130 Viewsభారతీయ జనతా పార్టీలో నేడు మైలరం గ్రామం నుండి 20 మంది కార్యకర్తలు వివిధ పార్టీ నుండి జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, అధ్వర్యంలో లో బీజేపీ లో చేరటం జరిగింది. అనంతరం వర్గల్ మండల కార్యవర్గ సమావేశం మండల అద్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి మరియు జిల్లా అధికార ప్రతినిధి వర్గల్ మండల ఇంచర్జ్ పుదరి […]
గ్రామపంచాయతీ నిధుల కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నా.
142 Viewsతెలంగాణ టీపీసీసీ రేవంత్ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ నిధుల కోసం ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నాకు బయలుదేరుతున్న వర్గల్ మండల్ నెంటూర్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎండి మహేబూబ్, ఏ. యాదగిరి, పి. కృష్ణ, సిహెచ్. బిక్షపతి, ఎండి. తౌసిఫ్, పి. మల్లేష్, ఏ. సుధాకర్ వీళ్లందరను ముందుస్తుగా అరెస్ట్ చెయ్యడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com






