మర్కుక్ మండల పాములపర్తి గ్రామానికి చెందిన మన్నె లక్ష్మీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ వార్డు సభ్యులు గణేష్ చెక్కలి రాములు మేకల శ్రీనివాస్ సాకలి నర్సింలు గోవర్ధన్ మన్నె రఘుపతి లాలయ్యతో కలిసి అందించారు




