172 Views *చిన్నబోయిన బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్* *మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన బిక్షపతి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు సహాయాన్ని […]
Breaking News
జనరిక్, బ్రాండెడ్ మందుల కథేంటి? జనరిక్ రాయాలని వైద్యులను కేంద్రం ఎందుకు హెచ్చరించింది.?*
135 Views*జనరిక్, బ్రాండెడ్ మందుల కథేంటి? జనరిక్ రాయాలని వైద్యులను కేంద్రం ఎందుకు హెచ్చరించింది.?* *రోగులకు చికిత్స చేసే వైద్యులు వ్యాధి నివారణకు రిస్క్రిప్షన్ లో ఇకపై జనరిక్ ఔషధాలనే రాయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టంచేసింది* *ఒకవేళ అలా రాయని పక్షంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు చేపడతామని, అవసరమైతే కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేయకుండా అతని లైసెన్స్ను సైతం నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ‘రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల వృత్తిపరమైన […]
తిరుమల.???? బోనులో పడ్డ చిరుత .
173 Viewsతిరుమల.???? బోనులో పడ్డ చిరుత . ????కాలినడక మార్గంలోని అటవీ శాఖ ఉంచిన బోన్ లో ఎట్టకేలకు చిరుతను బంధించిన ఫారెస్ట్ అధికారులు ???? ఆదివారం భక్తుల కు తారాసపడ్డ పులి . ???? అదే ప్రాంతంలో రెండు పులి బోనులతోపాటు వృక్షాలకు కెమెరాల ఏర్పాటు. ???? పట్టుబడ్డ పులిని తరలించే ప్రయత్నంలో ఫారెస్ట్ సిబ్బంది. ???? శుక్రవారం రాత్రి పులి లక్ష్మిత పై దాడి చేసిన ప్రాంతంలో పట్టుబడ్డ వైనం. ???? నరసింహస్వామి ఆలయం […]
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి..
526 Viewsకరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని మద్దికుంట గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం ప్రమాదవ శాత్తు పడి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మానకొండూర్ సీఐ రాజకుమార్ తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన కోట శ్రీనివాసరెడ్డి(40) అనే వ్యక్తి ప్రముఖ సీడ్ కంపెనీలో ఆర్గనైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఆదివారం సాయంత్రం మానకొండూరు మండలంలోని మద్దికుంట గ్రామ శివారులో కంపెనీ ఇచ్చిన సీడ్స్ […]
ఆరోగ్య తెలంగాణ కోసమే సీఎంఆర్ఎఫ్
112 Views -సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పొన్నం అనిల్ గౌడ్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం అందిస్తున్నారని మన్నెంపల్లి ఉప సర్పంచ్ పొన్నం అనిల్గౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన అనగోని లక్ష్మణ్ 40,000 , అక్కేపల్లి అనీల్ 34,500,నాంపల్లిపర్షరాములు 20,000, కొలిపాక లక్ష్మీ 18,500, కొలిపాక మంజుల 18,000, నాంపల్లి లక్ష్మీ 14,000 చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. […]
బీసీల అభివృద్దే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం..
318 Viewsకులవృత్తులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కులాలకు ఆర్థికఅండ -ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీసీల అభివృద్దే బీ.ఆర్.ఎస్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలోని కేఎస్ఆర్ గార్డెన్లో ఆదివారం మానకొండూర్ నియోజకవర్గ స్థాయిలో బీ.సీ. కుల వృత్తులకు మంజూరైన లక్ష రూపాయల చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణి […]
మానకొండూర్ లో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా యాత్ర..
160 Views-ఈదేశ ప్రతి పౌరులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి ఆదివారం మానకొండూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి తిరంగా యాత్ర ప్రారంభించారు. తూర్పు దర్వాజా మీదగా,పల్లె మీద చౌరస్తా నుండి అలుగునూర్ చౌరస్తా వరకు “తిరంగా యాత్ర” జాతీయ గీతాల పాటలతో, జాతీయ జెండాలు చేత పట్టుకొని బైక్ యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ కార్యక్రమ జిల్లా కన్వీనర్ బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం […]
ఫ్రెండ్లీ పోలీస్ కు పరమార్థం ఏసిపి రమేష్ — సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్
115 Viewsఫ్రెండ్లీ పోలీస్ కు పరమార్థం ఏసిపి రమేష్ — సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం నుండి రావాల్సిన ప్యాకేజీ ఇంకా కొంత రావాల్సి ఉందని అది వెంటనే ప్రజలకు అందేలా చేయాలనే డిమాండ్ తో ఆదివారం సిద్దిపేట జిల్లా గౌరారం సమీపంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేసిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు వారి బాధను,వారి సమస్యలు నేల పై కూర్చొని విన్న ఏసీపీ రమేష్ […]
*మల్లన్న సాగర్ ముంపు బాధితుల పై కోపం పడకుండా ,వారి సమస్యలు నేల పై వారి తో కూర్చొని వింటున్న ఏసీపీ రమేష్
195 Views**మల్లన్న సాగర్ ముంపు బాధితుల పై కోపం పడకుండా ,వారి సమస్యలు నేల పై వారి తో కూర్చొని వింటున్న ఏసీపీ రమేష్ సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ముంపు బాధితుల పై కోపం పడకుండా వారి బాధను,వారి సమస్యలు నేల పై కూర్చొని వింటున్న ఏసీపీ రమేష్ మీ లాంటి ఆఫీసర్ ని చూస్తే ఫ్రెండ్లీ పోలీస్ కి నిర్వచనంగా చెప్పుకోవచ్చుఅని పాములపర్తి గ్రామానికి చెందిన సామజికకార్యకర్త బాలకృష్ణ గౌడ్ అన్నారు.. మాములు వ్యక్తి […]
ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
108 Views *ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు *రూరల్ మండలం వెంకటగిరి లో రాయల నాగేశ్వరరావు గారి కామెంట్స్* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును అంచనా వేసుకుని ఓటు వేద్దాం ఆనాడు 2004 లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశారు. 100 ల ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మాట ఇచ్చి తప్పని […]










