Breaking News

చెరువును పరిశీలించిన కార్పొరేటర్

109 Viewsహైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువును పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కూకట్పల్లి మార్చి 30 హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువును నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో, మరియు ఎనిమిది వ వార్డు కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ చెరువు అపరిశుభ్రం వలన, […]

Breaking News

కార్యకర్తలే పార్టీకి అండా… దండ…

145 Viewsఘనపూర్, మార్చ్ 30, 24/7 తెలుగు న్యూస్ :స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు జనగామ ఎమ్మెల్యే, స్టేషన్ ఘనపూర్ ఇంచార్జి డాక్టర్ పల్లా రాజేశ్వరి రెడ్డి ఆదేశానుసరం.. రఘునాథపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు రఘునాథపల్లి బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ […]

Breaking News

ఛాన్స్ ఇస్తే కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తా

157 Views  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కటుకం మృత్యుంజయం ఎల్లారెడ్డిపేట మార్చి 30 ; ఛాన్స్ ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తానని మాజీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కటుకం మృత్యుంజయం తెలిపారు, తనకు అవకాశం కల్పించాలని హైదరాబాదులో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తన […]

Breaking News

జీవో నెంబర్ 98/1964 ప్రకారం…

94 Viewsమీరుదొడ్డి, మార్చి 30, 24/7 తెలుగు న్యూస్:జీవో నెంబర్ 98/1964 ప్రకారం ఖాజీపూర్ ముదిరాజులకు సొసైటీ సభ్యత్వాలు ఇవ్వాలి. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత… కలెక్టరేట్ తెలంగాణ ముదిరాజ్ మహా సభల ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామ ముదిరాజులకు సొసైటీ ఎన్నికల తో పాటు నూతన సభ్యత్వాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మన్ చౌదరి కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభల […]

Breaking News

నెగ్గిన అవిశ్వాసం

123 Viewsమర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) పై నెగ్గిన అవిశ్వాసం మునుగోడ్ నియోజక వర్గం మర్రిగూడ మండలం ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) పై నెగ్గిన అవిశ్వాసం మర్రిగూడ మండలంలో మొత్తం ఎంపీటీసీల సంఖ్య-11ఉండగా అవిశ్వాసానికి మద్దతుగా 8 మంది ఎంపీటీసీలు చేతులు ఎత్తారు.. వీరిలో 5గురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీలు ఉన్నారు. మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు గైర్హాజరు అయ్యారు. నూతన ఎంపీపీ ఎన్నిక త్వరలో జరగనుందనీ తెలియ […]

Breaking News

క్షమాపణలు చెప్పాలి

81 Viewsదుబ్బాక ఎమ్మెల్యే రజకులకు క్షమాపణలు చెప్పాలి.బీఎస్పీ మార్చి 30 జోగులాంబ గద్వాల్ :- దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రజకులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని గద్వాల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు సవరన్న అన్నారు. ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రజక సామాజిక వర్గం నుంచే డాక్టర్ బాబాసాహెబ్ గురువు సంత్ గాడ్గే బాబా,చాకలి ఐలమ్మ లాంటి మేధావులు వచ్చారని గుర్తు చేశారు. చదువుకున్నోళ్ల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

మహాజనసభ..

100 Viewsమహాజనసభ.. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ సంఘ భవన నందు నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం నందు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు :- తేదీ: 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది. సభ్యులకు గల సందేహాలను మరియు వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి […]

Breaking News

ఐదు హామీలను ప్రకటించిన కాంగ్రెస్…

121 Viewsన్యూఢిల్లీ మార్చ్ 29, 24/7 తెలుగు న్యూస్: ఐదు హామీలను ప్రకటించిన కాంగ్రెస్ న్యూఢిల్లీ ‘నారీ న్యాయ్’లో భాగంగా మహిళలకు ఐదు హామీలను కాంగ్రెస్‌ శుక్రవారం ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే .. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. శక్తివంతమైన మహిళలు భారత భవితవ్యాన్ని మారుస్తారని ఉద్ఘాటించారు. ఇప్పటికీ ముగ్గురిలో కేవలం ఒక్క మహిళ మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని, పది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క మహిళ […]

Breaking News

114 Views*మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా *మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది … ఈ కార్యక్రమంలో *మాజీమంత్రి ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మరియు, ప్రజా ప్రతినిధులు ,మండల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ […]

Breaking News ప్రాంతీయం

ఎన్నికల నిబంధనలు పాటించాలి

118 Viewsఎన్నికల నిబంధనలు పాటించాలి ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట మార్చి 29 ; కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పార్లమెం ట్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమ లు చేయాలని ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆవరనలో పార్లమెంటు ఎన్నికల నియమ నిబంధనల గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిషారం కోసం […]