మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) పై నెగ్గిన అవిశ్వాసం
మునుగోడ్ నియోజక వర్గం
మర్రిగూడ మండలం ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) పై నెగ్గిన అవిశ్వాసం మర్రిగూడ మండలంలో మొత్తం ఎంపీటీసీల సంఖ్య-11ఉండగా
అవిశ్వాసానికి మద్దతుగా 8 మంది ఎంపీటీసీలు చేతులు ఎత్తారు..
వీరిలో
5గురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు
ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీలు ఉన్నారు.
మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు గైర్హాజరు అయ్యారు.
నూతన ఎంపీపీ ఎన్నిక త్వరలో జరగనుందనీ తెలియ జేశారు.
