Breaking News

112 Views

*మంచిర్యాల నియోజకవర్గం

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా *మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది …

ఈ కార్యక్రమంలో *మాజీమంత్రి ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మరియు, ప్రజా ప్రతినిధులు ,మండల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, పాల్గొనడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found