137 Viewsఏప్రిల్ 10, 24/7 తెలుగు న్యూస్ :‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ : మోడిపై ప్రకాశ్ రాజ్ విమర్శలు హైదరాబాద్ : సినీనటుడు ప్రకాశ్రాజ్ ప్రధాని నరేంద్ర మోడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ అంటూ మోడికి చురకలు అంటించారు. కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, కర్నాటక ప్రభుత్వం నేరుగా సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్రం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ […]
Breaking News
సోషల్ మీడియాలో సీపీఐ (ఎం)….
107 Viewsఏప్రిల్ 10,24/7 తెలుగు న్యూస్: సోషల్ మీడియాలో సీపీఐ (ఎం) ‘కృత్రిమ మేథ’తో ప్రచారంలో దూసుకుపోతున్న మార్క్సిస్టులు ‘సమత’ పేరిట ఏఐ అవతార్ ఆవిష్కరణ అంకితభావంతో పనిచేస్తున్న వాలంటీర్లు, కామ్రేడ్లు ఎప్పటికప్పుడు ఓటర్లు, కార్యకర్తలకు తాజా సమాచారం న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న సీపీఐ (ఎం) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఓటర్లను చేరుకుంటోంది. 2014లోనే పలు సోషల్ నెట్వర్కింగ్, ఇంటరాక్టివ్ డిజిటల్ వేదికల్లో ఉనికిని చాటుకున్న పార్టీ దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు […]
కార్మిక హక్కులు కాలరాస్తున్న మిమ్స్ యాజమాన్యం…
88 Viewsఏప్రిల్ 10, 24/7 తెలుగు న్యూస్: కార్మిక హక్కులు కాలరాస్తున్న మిమ్స్ యాజమాన్యం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్) యాజమాన్యం ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తోంది. ఈ మెడికల్ కాలేజీలో 350 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మిమ్స్లో సిఐటియు అనుబంధ సంఘం 2011లో ఏర్పడిన నాటి నుండి 2011-2013, 2015-2017 సంవత్సరాలలో మొత్తంగా 4 సార్లు వేతన ఒప్పందాలు చేసింది. 2011 అక్టోబర్ నుండి […]
విస్తరిస్తున్న తప్పుడు సమాచారం…
92 Viewsమార్చ్ 10, 24/7 తెలుగు న్యూస్:విస్తరిస్తున్న తప్పుడు సమాచారము మతం మనిషిని ఉన్మాదిని చేయకూడదు : భారత జాతీయ వాదం, మతోన్మాద ప్రమాదం పుస్తకావిష్కరణలో జస్టిస్ బి. చంద్రకుమార్. వాస్తవాలను వక్రీకరించి, నిజాలను పాతరేసి, తప్పుడు సమాచారం దేశంలో నేడు విస్తారంగా విస్తరిస్తున్నదని జస్టిస్ బి చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే ఆధ్వర్యంలో’ భారత జాతీయ వాదం, మతోన్మాదం’, ‘అలనాటి సినీ నాటకరంగ ప్రముఖుల సంకలనం’ పుస్తకాలను […]
డ్రెనేజి గడ్డి ఇబ్బందులు
80 Viewsడ్రెనేజి గడ్డి ఇబ్బందులు ఏప్రిల్ 10 కామారెడ్డి జిల్లా దేవుని పల్లి కల్కినగర్ 9వార్డ్ లో గడ్డి బాగా పెరిగింది దోమలు ఇంట్లోకి వస్తున్నవి ఫిల్లాళ్లకు విష జ్వరాలు వచ్చినవి గాడిలా భరత్ 7సంవత్సరాలు ఆసుపత్రి కి తీసుకొని పోయాము మోర్లు తీయడం లెదు ప్రజలకు పిల్లలకు ఇబ్బందులు ఇట్టి విషయం పైన కలెక్టర్ విచారణ చేయాలి మున్సిపల్ కమిషనర్ స్పందించాలి స్థానిక ప్రజాప్రతినిధులు రావాలి కాలానికి హౌస్ నంబర్ 10/113/7 కల్కి నగర్ 9వార్డ్ […]
మీ రక్షణ మా బాధ్యత
104 Viewsమీ రక్షణ మా బాధ్యత ఏప్రిల్ 10 సంగారెడ్డి జిల్లా,జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలోని అన్ని గ్రామాల ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని, ఝరాసంగం పోలీస్ స్టేషన్ పోలీసులు, పై అధికారుల ఆదేశాల మేరకు, ఆయా గ్రామాలలోని చెరువులలో, బండరాళ్లు, బురద, మరియు నీళ్లు లోతుగా ఉన్నందున, విద్యార్థులు, పశువుల కాపారులు,మరియు జాలారులు, చెరువులోకి వెళ్లకూడదన్నారు. ప్రజల ప్రాణ రక్షణ కొరకు, చెరువులో ఈత ఆడకూడదని, పడవ ప్రయాణం చేయకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని,ఝరాసంగం పోలీసులు […]
సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు
192 Viewsవాటర్ ట్యాంక్ లో కోతులు మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కు ఫిర్యాదు నాగార్జునసాగర్ టౌన్:- ఏప్రిల్ 9 నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో గత బుధవారం మూడవ తారీకు వెలుగు చూసిన వాటర్ ట్యాంక్ లో కోతులు మృతిచెందిన సంఘటన పై సమగ్ర విచారణ కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పౌర మానవహక్కులు, పారా లీగల్ వాలంటీర్, ఆర్టిఐ యాక్టివిస్ట్ ,ప్రజా వేగు సంస్థ […]
ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు
115 Viewsతెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు ప్రజలు సిద్ధమ య్యారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాశి ఫలాలు, పంచాంగ శ్రవణాలు వినేందుకు ఆసక్తితో ఎదురుచూ స్తున్నారు.ఉగాది వేడుకల పూజా సామాగ్రి కొనుగోలు తో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. ఉగాది పచ్చడికి అవసర మైన మామిడికాయలు, వేపపువ్వు, బెల్లం తదితర సామగ్రి కొనుగోలుదారు లతో మార్కెట్లు […]
చేతులెత్తి మొక్కుతాం మా జీతాలు ఇయ్యండి
136 Viewsఏప్రిల్ 9, 24/7 తెలుగు న్యూస్ :చేతులెత్తి మొక్కుతాం మా జీతాలు ఇయ్యండి. పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ 7వ దశకు అనుబంధంగా నిర్మిస్తున్న…. ఎఫ్ జీడీ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు.. వేతనాలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ సోమవారం సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని 50 మంది కార్మికులు చేతులెత్తి మొక్కుతూ నిరసన తెలిపారు. ఖమ్మం టౌన్,: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన […]
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు….
100 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్:ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు హైదరాబాద్ : ప్రధాని మోడీపై ఎన్నికల సంఘం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో.. ముస్లిం లీగ్ తరహాలో ఉన్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6వ తేదీన అజ్మీర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఓ అబద్ధాల […]










