Breaking News

BJP పార్టీలో చేరికలు

114 Viewsచెన్నూరు పట్టణానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, కౌన్సిలర్లు జాడి సురేఖ తిరుపతి,గర్రెపల్లి శాంతా వెంకట నరసయ్య, కమ్మల శ్రీనివాస్ ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి నాయకత్వంలో బిజెపిలో చేరారు వారికి కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్.. జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గo […]

Breaking News

బిజెపికి ప్రత్యేక సమస్య….

93 Viewsఏప్రిల్ 26, 24/7 తెలుగు న్యూస్ :అప్పటి ఆధిక్యం నిలిచేనా? -యోగేంద్ర యాదవ్ కన్వీనర్, భారత్ జోడో అభియాన్ శ్రేయాస్ సర్దేశాయి, రాహుల్ శాస్త్రి సహకారంతో లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన సమస్య నెదుర్కొంటున్నది. రెండో దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు బీజేపీ అధీనంలో ఉన్నాయి. నేడు పోలింగ్ జరగనున్న 87 స్థానాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు 2019లో 62 కైవసం చేసుకోగా, కేవలం 24 […]

Breaking News

పాత్రికేయ సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

96 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల పట్టణంలో పాత్రికేయ సమావేశం నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం వారు మాట్లాడుతూ రేపు మంచిర్యాల , నస్పూర్ మున్సిపాలిటీల్లో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభ మరియు కార్మిక గర్జన సభల్లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. రేపు జరగబోయే కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపదాస్ మున్సి గారు,ఆల్ […]

Breaking News నేరాలు

గంభీరావుపేట మండలంలో పలువురు యువకులపై కేసు నమోదు

240 Viewsగంభీరావుపేట మండలంలో కొందరు వ్యక్తులు న్యూసెన్స్ చేసినందున కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. మండల కేంద్రంతో పాటు దమ్మనపేట గ్రామంలో డిజె సౌండ్ తో స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా న్యూసెన్స్ చేశారు. అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్ తరలించి పది మందితో పాటు మరో కొంతమంది పైన కేసు నమోదు చేశామని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

219 Viewsబ్రేకింగ్ న్యూస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

బరిలోకి దిగిన ప్రియాంక….

91 Viewsఏప్రిల్ 24, 24/7 తెలుగు న్యూస్ : ఖమ్మం బరిలో ప్రియాంక హైదరాబాద్‌ : తెలంగాణా రాష్ట్రం ఖమ్మం ఎంపి స్థానం నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీనే బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ ఖచ్చితంగా గెలిచే […]

Breaking News

ఈతకు వెళ్లి తండ్రి కొడుకు మృతి…

383 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 24) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామం లోయర్ మానేరు జిల్లాలో ఘటన గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి తన ఇద్దరి కొడుకులను తీసుకొని ఈతకు వెల్లిన రంగారెడ్డి పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి 8 వ తరగతి,చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి 4వ తరగతి చదువుతున్నారు. నీటిలో చిన్న కుమారుడు మునుగుతుంటే కాపాడే ప్రయత్నం చేయగా తండ్రి […]

Breaking News

BRS ఎన్నికల ప్రచారం

121 Viewsమంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట మండలంలోని బలరావుపేట్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మాజీ ఎమ్మెల్యే…

88 Viewsఏప్రిల్ 23, 24/7 తెలుగు న్యూస్ :పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. కల్హేర్ మండలం మార్డి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని నిర్వహించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని గ్రామస్తులను కోరిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి . మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… […]

Breaking News

మందమర్రి డివిజన్ KK 5 మైన్ పైన ఎన్నికల ప్రచారం

93 Viewsపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం లోని సింగరేణి కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ KK 5 మైన్ పైన ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్,  మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్,  కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి,రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేసి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో […]