105 Views*ఆశా కార్యకర్తల ఆందోళన..ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి.* *సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే..* *ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.* షాద్ నగర్:ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ఆన్లైన్ నమోదు ఆపాలనే తదితర సమ స్యలే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని ముట్టడించారు.ఆశా కార్యకర్తల వాదనలు వినడానికి ఎమ్మెల్యే ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.అనంతరం ఆశా కార్యకర్తలు మెమోరండం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా […]
139 Views 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఇమ్మడి మండలాల ప్రజలను కోరారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
102 Views ఈరోజు జి.ఎం ప్రదర్శనని కాన్ఫరెన్స్ హాల్లో జి.ఎం.ఏ మనోహర్ గారి ఆధ్వర్యంలో అన్ని గనుల సమీక్షతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా లో గనుల వారీగా నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సమిష్టి కృషితో అధిగమించాలని అన్నారు. అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గనులలో నిర్దేశిత ఓ.బి. తీసివేత పనుల గురించి మరియు ఉత్పత్తి చేసిన బొగ్గు రవాణాను సక్రమంగా నిర్వహించాల్సిన అవశ్యకతపై అధికారులకు సూచనలు సలహాలు తెలియజేసారు. అదేవిధంగా అన్ని గనులకు […]