133 Views మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి. *మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన చింతల నర్సింలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం సాయంత్రం మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి శుక్రవారం భాదిత కుటుంబానికి 5,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేయగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి […]
Breaking News
కళారత్న రాష్ట్రస్థాయి అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజుకు సన్మానం
142 Views గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజుకు ఇటీవల రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సంధర్భంగా గురువారం గజ్వేల్ కిరాణా వర్తక సంఘం కార్యాలయంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి వేలాది చిత్రాలను తనదైన శైలిలో వేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. అందుకు […]
వర్గల్ మండల్, నెల్లూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి.
140 Viewsస్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఈ రోజు నెంటూర్ గ్రామం లో స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కిచ్చుగారి పాండు, బీజేపీ వర్గల్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్, బీజేపీ నాయకులు నవీన్, ప్రవీణ్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com
మృతుని కుటుంబానికి అండగా: మ్యాకల కనకయ్య ముదిరాజ్.
154 Views సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామానికి చెందిన చిక్కడపల్లి రమేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కూక్ మండలం బిఆర్ఎస్ బి.సి.సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మనోధర్యం కల్పించి 4,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజు, మ్యాకల డేవిడ్ తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
వర్గల్ మండల్ లో భారతీయ జనతా పార్టీ, పార్లమెంటరీ ప్రావస్ యోజన కార్యక్రమం, కార్యకర్తల సమావేశం..
133 Viewsతెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి అఖిలభారత ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభారీ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని ఒక ఫామ్ హౌస్ లో మెదక్ పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఏ రకమైన వ్యూహాలయితే అమలుపరిచామో వాటిని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో కూడా […]
రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ….ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
176 Viewsకంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీపీ పిల్లిరేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట కంటి వెలుగు విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని మండలంలోని ప్రజలు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఫ్లాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి […]
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
146 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో సహా అక్క పల్లి గ్రామాలలో ఇరువురి బాధిత కుటుంబాలకు 4000 రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం గురువారం అందించారు శ్రీ వట్టెల హనుమయ్య యాదవ్ బుధవారం రోజున పరమపదించినారు. వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు.వారికి తక్షణ సహాయం కింద 4000/ రూపాయలు ఎల్లారెడ్డిపేట ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేయడం జరిగింది. […]
బాల్య మిత్రునికి ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
172 Viewsబాల్య మిత్రుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసిన …సింగిల్ విండో చైర్మన్ గుండారపు క్రిష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట అక్కపల్లి గ్రామానికి చెందిన కంది బలరాం అనారోగ్యంతో బుధవారం రోజున సాయంత్రం మరణించాడు. తన మిత్రుని మరణ వార్త తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి విషయం తెలుసుకున్న చిన నాటి మిత్రులతో కలసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కటిక నిరుపేద కుటుంబానికి చెందిన బలరాం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి చెలించిన కృష్ణా […]
స్వామి వివేకానంద ఆధునిక భారతీయ ఋషి.
126 Viewsస్వామి వివేకానంద ఆధునిక భారతీయ ఋషి.* *స్వామివివేకానంద మన దేశానికి నిజంగా ఒక వెలుగు.* *భారతీయతను భారతీయ తత్వసారాన్ని అద్భుత రీతిలో పశ్చిమ దేశాల సమాజాల ముందు ఆవిష్కరించారు.* ఆయన అసలు పేరు *నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12 వ తేదీన కలకత్తాలో జన్మించాడు.* తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది. తల్లి భువనేశ్వరి దేవి. యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన పుట్టినరోజునే ‘జాతీయ యువజన దినోత్సవంగా’ కూడా జరుపుకుంటున్నారు. కన్నతల్లి ఒడిలోనే వేదాలు, […]
శబరిమల ప్రసాదం పంపిణీ నిలిపివేత
138 Viewsశబరిమలలో ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది’ అరవణ ‘గా పిలిచే ఈ ప్రసాదం తయారు ఇలాచీలను అధికమవుతాదులో రసాయనాలు వాడి పండిస్తున్నట్లు తేలింది దీంతో ప్రసాదం తినేవారికి హానికరమని భావించిన కేరళ హైకోర్టు అరవన్న పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది అయితే ఇలాచీలు వాడకుండా ప్రసాదం తయారు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) నిర్ణయించినట్లు తెలుస్తోంది Telugu News 24/7










