Breaking News

మృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

155 Views

 

మర్కూక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన శివోళ్ల ఎల్లవ్వ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందగా విషయం తెలుసుకున్న మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గురువారం భాదిత కుటుంబాన్ని పరామర్శించి 4,000- రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ ముదిరాజ్, చెక్కల నర్సింలు, మల్లేశ్,నర్సింలు, శ్రీను ,మల్లయ్య, నర్సయ్య,కొట్టాల మహేష్ బాలకిషన్, తదితరులు ఉన్నారు .

Oplus_131072
Oplus_131072
Prabha