180 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫారంపై ఫ్యూజ్ మారుస్తుండగా రైతుకు విద్యుత్ ఘాతానికి గురై అక్కడ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు యాదయ్య(50) అని రైతు శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ మారుస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని […]
Breaking News
ప్రతిష్టాత్మక ఆహ్వానం..
108 Viewsమార్చి 8, 24/ తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం తమ విద్యాసంస్థలో జరిగే అంట్రపెన్యురల్ సమిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ ని ఐఐటీ మద్రాస్ ఆహ్వానించింది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (ఈ – సమ్మిట్ ) ఈ- సమ్మిట్లో కీలకోపన్యాసం చేయాలని కోరింది. ఐఐటీ మద్రాస్లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో […]
వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
105 Viewsస్వాగతం పలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్ వేములవాడ, మార్చి 7, 2024: మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, […]
వర్గల్ మండల్ తహసిల్దార్…..
126 Viewsవర్గల్ మండల్ మార్చి 6, 24/7 తెలుగు న్యూస్ :సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు సిద్దిపేట జిల్లాలో తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఉత్తర్వులను వెలువరించారు. కొండపాకలో పనిచేస్తున్న బాల్ రాజును వర్గల్ తహసీల్దారుగా, వర్గల్ తహశీల్దార్ హరికిరణ్ను సిద్దిపేట రూరల్ తహసీల్దారుగా, సిద్దిపేట రూరల్ తహశీల్దార్ దిలిప్ నాయక్ను కొండపాక తహశీల్దారుగా బదిలీ చేశారు. Telugu News 24/7tslocalvibe.com
ఎల్ ఆర్ ఎస్ పేరుతో తెలంగాణ ప్రజల మీద అధిక భారాన్ని మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
107 Viewsగజ్వేల్ మార్చి 06, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం,ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రజలకు అధిక బారాన్ని మోపడాన్ని నిరసిస్తూ గజ్వేల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వంటేరు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిరసన మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండపాక మండల బారాస అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ప్రసంగించారు. Telugu News 24/7tslocalvibe.com
జీరో కరెంట్ బిల్లుల ప్రక్రియ షురు….
207 Views జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]
జీరా కరెంటు బిల్లుల జారీ..
138 Views జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]
పెండింగ్ బిల్లుల కోసం మందు డబ్బాతో నిరసన…..
119 Views(తిమ్మాపూర్ మర్చి 04) సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు రావాలని తిమ్మాపూర్ మండల సర్వసభ సమావేశానికి మన్నెంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేడి అంజయ్య మందు డబ్బాతో వచ్చి నిరసన తెలిపారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. పూస్తెల తాడు కోదువ పెట్టి, అప్పులు చేసి మా గ్రామంలో అభివృద్ధి పనులు చేశానని అతని ఆవేదన వెలగక్కారు.. సర్పంచ్ లు తిమ్మాపూర్ మండలం లోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేస్తేనే కేంద్ర, రాష్ట్ర అవార్డులు తిమ్మాపూర్ […]
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ..
102 Viewsకొనరావుపేట్ మార్చ్ 4, 24/7 తెలుగు న్యూస్:బాధిత కుటుంబానికి చల్మెడ పరామర్శ. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త వంగల సురేందర్ బాబు తండ్రి మురళి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం వారి కుటుంబ సభ్యులను వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట గ్రామ తాజా మాజీ సర్పంచ్ కెందే గంగాధర్, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ప్యాక్స్ […]










