Posted onAuthorLinga Sunitha wargalComments Off on మా ఊరి శివాలయంలో పండ్ల పంపిణీ…
75 Views
మజీద్ పల్లి వర్గల్ మండల్, మార్చ్ 8, 24/7 తెలుగు న్యూస్: వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలోని శివాలయంలో, కొప్పు సత్యనారాయణ అనే శివ భక్తుడు, మహాశివరాత్రి పర్వదినాన శివ భక్తులందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
153 Viewsఎల్ఈడీ లైట్లతో రూ.1864 కోట్లు ఆదా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింది. 2663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా పట్టణాల్లో 14.82లక్షల లైట్ల ఏర్పాటు ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం రాష్ట్ర సర్కారు ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ […]
144 Viewsఎల్లారెడ్డిపేట మండలం: టి ఎస్ లోకల్ వైబ్ జనవరి 31: ఎల్లారెడ్డిపేట మండలం వదిలి గ్రామంలో సోమవారం రోజున బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో పదిర గ్రామంలో నూతన బీజేవైఎం గ్రామశాఖను ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమనికి మండల బీజేపీ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి అలాగే సీనియర్ నాయకులు ముద్దుల బుగ్గారెడ్డి, రామచంద్ర రెడ్డి, ఎస్సి మోర్చా అధ్యక్షులు రవి ముఖ్య అతిధులుగా హాజరు కావడం జరిగింది.. ఈ సమావేశంలో పదిర గ్రామ బీజేవైఎం అధ్యక్షునిగా […]
105 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముస్తాఫానగర్ గ్రామసర్పంచ్ కొక్కు సంధ్యా రాణి యాదవ్ కు సర్పంచ్ భాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ప్రొసీడింగ్ నెంబర్ 2/786/2022 ప్రకారం విధుల్లో చేరాలని ఉత్తర్వులు జారీచేస్తు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జారీచేశారు.తనకు రావలసిన పెండింగ్ బిల్లులు స్మశానవాటిక ,కంపోస్టు షెడ్,డంపింగ్ యార్డ్ బిల్లులు సుమారు 50 లక్షల రూపాయలు రావాల్సిన విషయం పై అధికారులనుప్రశ్నించగా ,పెండింగ్ బిల్లులు ఇవ్వకపోగా పైగా సస్పెన్షన్ జిల్లాకలెక్టర్ సస్పెన్షన్ వేటువేశారు.దీనిని సవాల్ […]