Breaking News

మా ఊరి శివాలయంలో పండ్ల పంపిణీ…

94 Views

మజీద్ పల్లి వర్గల్ మండల్, మార్చ్ 8, 24/7 తెలుగు న్యూస్: వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలోని శివాలయంలో, కొప్పు సత్యనారాయణ అనే శివ భక్తుడు, మహాశివరాత్రి పర్వదినాన శివ భక్తులందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found