Posted onAuthorTelugu News 24/7Comments Off on మా ఊరి శివాలయంలో పండ్ల పంపిణీ…
91 Views
మజీద్ పల్లి వర్గల్ మండల్, మార్చ్ 8, 24/7 తెలుగు న్యూస్: వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలోని శివాలయంలో, కొప్పు సత్యనారాయణ అనే శివ భక్తుడు, మహాశివరాత్రి పర్వదినాన శివ భక్తులందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
292 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం, చాకపల్లి, గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, దుర్గం చిన్నయ్య ఒకేసారి ప్రచారం మధ్యలోనే అస్వాస్థకు గురి కావడంతో వెంటనే మంచిర్యాల లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
117 Views*కొమురవెళ్లి జాతరలో సినీ హీరో సుమన్ సందడి* సిద్దిపేట జిల్లా:ఆగస్టు 18 కొమురవెళ్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం వద్ద సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న “దుమారం” సినిమా షూటింగ్తో సందడిగా మారింది. నేటి సమాజంలో నాయిబ్రాహ్మణులు వృత్తి పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశంపై తెరకెక్కుతుందని సుమన్ తెలిపారు. మూడు రోజుల షూటింగ్లో భాగంగా రెండవ రోజు కొమురవెళ్లిలో షూటింగ్ కొనసాగుతుందని చెప్పారు. షూటింగ్ జరుగుతుండటంతో భక్తులు, స్థానిక ప్రజలు సెల్ఫీ ఫొటోల కోసం […]
182 Viewsహైదరాబాద్ నవంబర్ 22:తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేసిన ఎన్నికల కమిషన్. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 49కేంద్రాల వివరాలు…. ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ […]