Posted onAuthorTelugu News 24/7Comments Off on మా ఊరి శివాలయంలో పండ్ల పంపిణీ…
106 Views
మజీద్ పల్లి వర్గల్ మండల్, మార్చ్ 8, 24/7 తెలుగు న్యూస్: వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలోని శివాలయంలో, కొప్పు సత్యనారాయణ అనే శివ భక్తుడు, మహాశివరాత్రి పర్వదినాన శివ భక్తులందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
21 Viewsహత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు రామగుండం పోలీస్ కమిషనరేట్. కాంట్రాక్టర్ బస్తీకి చెందిన ఫిర్యాదుదారుడు బత్తి సంతోష్,తండ్రి: రమేష్,వయస్సు 33 సం.లు,తన స్నేహితుడు సాగర్తో కలిసి 05-07-2026 రాత్రి రాయల్ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవిస్తుండగా నిందితులు అక్కడికి వచ్చి “వీడియో ఎందుకు తీస్తున్నారు?”అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్రదర్స్ బేకరీ ఎదుట మళ్లీ ఎదురుపడి గొడవకు దిగగా,ప్రధాన నిందితుడు రాసబత్తుల గణేష్ కత్తితో దాడి చేయగా, మిగతా నిందితులు ఫిర్యాదుదారుడిని పట్టుకున్నారు.ఈ […]
139 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణి చేయడం జరిగింది, గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డి నర్సయ్య అధ్యక్షతన, సర్పంచ్ కొండాపురం బాలిరెడ్డి, ఎంపీటీసీ ఇల్లేందుల గీతాంజలి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు నీరటి రాజు, తెరాస నాయకులు అంబటి నర్సయ్య, తెరాస మిత్ర బృందం, లబ్ధిదారులు రుద్రోజు ప్రత్యూష, సలీం, మొడసు కవిత, ఆకుల లవన్ కుమార్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట మంత్రి వర్యులు కేటీర్ గార్లు […]