Breaking News

బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల, విస్తృత స్థాయి సమావేశం

247 Viewsమంచిర్యాల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామంలోని SVS ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన *బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల, విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమం సందర్భంగా నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ,ఎన్నికల్లో మన పార్టీ ఓడిపోయిందని బాధపడకుండా ,ప్రతిపక్ష హోదాలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేద్దామని,రాబోయే స్థానిక ఎన్నికల్లో మరియు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిపే దిశగా పనిచేద్దామని,ప్రతి ఒక్క […]

Breaking News నేరాలు

ట్రాక్టర్ ప్రమాదంలో చిన్నారి మృతి….

301 Viewsఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ మల్లాపూర్: రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చెరకు నరికే కూలీ కుటుంబంలో గురువారం జరిగిన సంఘటన గుండంపల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాల ప్రకారం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు గత కొన్ని రోజులుగా చెరుకు పంటను నరికేందుకు తరలివచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. బుధవారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో రోజువారి లాగానే చెరుకు పంట కట్ చేస్తున్న సమయంలో ఓ తల్లి తన చిన్నారితో కలిసి […]

Breaking News

వాహనం ఢీకొని వ్యక్తి మృతి…

333 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 29) తిమ్మాపూర్ మండలం జూగుండ్ల గ్రామనికి చెందిన పోరం కనకయ్య, పోరం రాజలింగయ్య అనే ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సల్ పై కరీంనగర్ కు వెళ్తుండగా రేణిగుంట బ్రిడ్జి దాటినా తర్వాత కొత్తపల్లి గ్రామ శివారులో వెనుకనుండి మహేంద్ర తర్ వాహనం ఢీకొట్టడంతో పొరం కనకయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి గాయపడ్డ వ్యక్తి ని, మృతి దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. […]

Breaking News

రైతుబంధు వేస్తేనే, నాటు వేస్తా సారు..

242 Viewsచొప్పదండి డిసెంబర్ 28:రైతుబంధు వస్తేనే నాటు వేస్తా సారూ.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో గోడువెల్లబోసుకున్న దళిత రైతు నర్సయ్య. కేసీఆర్ ఉన్నన్ని రోజులు పెట్టుబడికి డోకా లేకుండే. చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలం, మంగపేట గ్రామానికి చెందిన దళిత రైతు నర్సయ్య ఆవేదన.. చొప్పదండి నియోజకవర్గములోని కొడిమ్యాల మండలానికి ఓ శుభకార్యానికి వెళ్తున్న కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గంగాధర మండల సమీపంలో ఓ పెట్రోల్ బంక్ […]

Breaking News

ఘనంగా 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

243 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 28:పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యం. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి. పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యపడుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి పేర్కొన్నారు . గురువారం మల్లారెడ్డిపల్లిలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవo పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నేత అనీల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు . అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించిన […]

Breaking News నేరాలు

మల్యాల లో ఆత్మహత్య సిరిసిల్ల జిల్లా లో విషాదం

202 Viewsమల్యాల మండలం ముత్యంపేట (కొండగట్టు) గ్రామ శివారులో సిరిసిల్ల పట్టణానికి చెందిన చేరేళ్ళ సాయి(26) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లలో మెడికల్ ఏజెన్సీ కలెక్షన్ బాయ్ గా జీవనం కొనసాగిస్తుండేవాడు. జగిత్యాలకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి జీవితం పై విరక్తి చెంది కొండగట్టులో బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ2 కుమారస్వామి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Telugu News […]

Breaking News

ఆరు గ్యారెంటీల అమలుకై అడుగు వేసిన ప్రభుత్వం.

242 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 27:ప్రజల మేలుకోసమే ప్రజా పాలన కార్యక్రమం. -కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, మహా లక్ష్మీ తదితర ప్రభుత్వ 6గ్యారంటీ ల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం. దరఖాస్తు కు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా జత పరచాలి ఒక్కో గ్రామంలో 100కుటుంబాలకు కౌంటర్ ఏర్పాట్లు చేస్తాం గరిష్టంగా ఒక్కో గ్రామం లో 5కౌంటర్ లు ఉంటాయి. 6గ్యారంటీ లతో పాటు, ఇతర భూ సంబంధ సమస్య […]

Breaking News

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

590 Views(శంకరపట్నం మండలం 26) కరీంనగర్ జిల్లా శకరపట్నం మండలంలోని మెట్ పల్లి గ్రామానికి చెందిన తోట బసవయ్య అనే వ్యక్తికి చెందిన పూరిల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ పూర్తిగా తో కాలిపోయింది.ఈ సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో వున్నా లక్షా 50వేల రూపాయల నగదు తో పాటు విలువైన బట్టలు, వంట సామాగ్రి, టీవీ పూర్తిగా కాలిపోయినవి.. బాధితులు పేదవారు […]

Breaking News

ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు.

250 Viewsహైదరాబాద్ డిసెంబర్ 26:ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు. దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్‌ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుం 4,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం […]

Breaking News

ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి..

343 Views(ఇల్లంతకుంట డిసెంబర్ 25) మానకొండూర్ నియోజకవర్గం లోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ఘటనలో కొలనూరు గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ (35) అక్కడికక్కడే మృతి… వారం రోజుల క్రింద తన మామ చనిపోగా కుటుంబ వ్యవసాయ పనులను చూసుకుంటూ అత్తగారి ఇంటి లోనే ఉంటున్నాడు వ్యవసాయ పనుల్లో భాగంగా వరి నారును ట్రాక్టర్ పై తీసుకు వచ్చే ప్రయత్నం లో కేనాల్ కాలువపై వెళ్లగా అదుపుతప్పి,అందులో పడిపోయింది.మృతునికి […]