248 Viewsజగిత్యాల జనవరి 6:మేడిపల్లి మండల వల్లంపల్లి గ్రామంలో గ్రమపంచాయతి కార్యాలయ భవన పుననిర్మాణం మరియు గ్రామ సమాఖ్య మహిళా సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు,ఎంపీపీ ఉమాదేవి,సర్పంచ్ సమత నవీన్ రెడ్డి,ఎంపీటీసీ మమత,పాక్స్ చైర్మన్ రవీందర్ రావు మరియు ప్రజా ప్రతినిధులు,ఆధికారులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
Breaking News
సంక్రాంతి కి ప్రత్యేక బస్సుల ఏర్పాటు…
212 Viewsహైదరాబాద్ జనవరి 6:సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండి సజ్జనార్. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. ప్రత్యేకంగా 4,484బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి హైదరాబాద్ నుంచి ఏపీ కర్ణాటక మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు చార్జీ పెంపు లేకుండానే […]
రామగుండం నూతన సిపి గా చౌహాన్
226 Viewsరామగుండం సిపిగా ఎల్ ఎస్ చౌహన్ రామగుండం కమిషనర్ గా ఎల్ ఎస్ చౌహాన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. గోదావరిఖని సబ్ డివిజన్ అధికారిగా 2001 నుంచి 2004 వరకు పనిచేసిన చౌహన్ ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం జోగుళాంబ గద్వాల రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న చౌహన్ కు సీపీగా బాధ్యతలు అందించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.
250 Viewsసత్తుపల్లి జనవరి 5:పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే… సత్తుపల్లి మండలం-రేజర్ల గ్రామంలో ప్రభుత్వ నిధులు సుమారు 46లక్షలు రూపాయి లతో సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేసిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రేజర్ల గ్రామ ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించే దానిలో మీ గ్రామంలో మాకు […]
జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.
222 Viewsశ్రీరంగాపూర్ జనవరి 5 :శ్రీరంగాపూర్ మండలం లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు దేవని చంద్రయ్య జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు శ్రీరంగాపూర్ జడ్పిటిసి ఎం రాజేంద్రప్రసాద్ యాదవ్ . మరియు గోవిందు రామచంద్రయ్య,యువ నాయకుడు గంగాధర్ యాదవ్, ఎల్ఐ సి రాజు తోట రవి శీను కుర్మయ్య వడ్డే సూరి అంజి కుమార్ […]
ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. విజేతగా నిలిచిన పోలీస్ టీం
262 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా. ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. *క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విజేతగా నిలిచిన జిల్లా పోలీస్ టీం. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఈరోజు జిల్లా లోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ […]
తిమ్మాపూర్ సీఐగా స్వామి
539 Viewsఉత్తర్వులు జారీ చేసిన ఐజీ (తిమ్మాపూర్ జనవరి 03) కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. స్వామిని నియమిస్తూ మల్టీజ్జోన్ వన్ ఐజిపి తరుణ్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.టీఎస్ ట్రాన్స్ కోలో పనిచేస్తున్న స్వామి బుధవారం ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయగా ఆయనను తిమ్మాపూర్ సీఐ గా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి-బి యస్ ఐ డిమాండ్ :
208 Viewsతెలుగు న్యూస్ 24/7 జనవరి 3:చదువుల తల్లి, అమ్మా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి- బి ఎస్ ఐ డిమాండ్. బ్రిటీషు ప్రభుత్వము నుండి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను 1947 తర్వాత పొందిన అనేక దేశాలు అక్షరాస్యతలో భారతదేశం కంటే ముందంజలో ఉన్నాయి. దానికి కారణం చాలా స్పష్టంగా అందరికి తెలిసినప్పటికీ భారతదేశ సంస్కృతి, వైభవం, సనాతన సంప్రదాయాలు చాలా గొప్పవని భావిస్తూ ఇప్పటికి కూడా వాస్తవం గ్రహించని భారత […]
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి మని ప్రైజ్ ప్రదానం చేసిన నల్ల.
273 Views జూపల్లి జనవరి 1. 2024: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి మని ప్రైజ్ ప్రదానం చేసిన నల్ల. జూలపల్లి (మం) పెద్దాపూర్ గ్రామానికి చెందిన బట్టు సంతు, శ్రావణ్, ల అధ్వర్యంలో నిర్వహించిన పెద్దెల్లి భాగ్య స్మారక క్రికెట్ గ్రామ స్థాయి టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మొదటి బహుమతి 5,000 రెండవ బహుమతి 2,500 రూపాయలు అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి వారితో పాటు స్థానిక […]










