

Related Articles
సొసైటీలు ఏర్పాటు చేసి మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి
260 Viewsరాజన్న సిరిసిల్ల, జనవరి 12: జిల్లాలో సొసైటీలు ఏర్పాటు చేసి మంజూరయిన మినీ డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 2 వేల మినీ డెయిరీ యూనిట్లు మంజూరయినట్లు, ఒక్కో యూనిట్ ధర […]
ఫ్రెండ్లీ పోలీస్ కు పరమార్థం ఏసిపి రమేష్ — సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్
110 Viewsఫ్రెండ్లీ పోలీస్ కు పరమార్థం ఏసిపి రమేష్ — సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం నుండి రావాల్సిన ప్యాకేజీ ఇంకా కొంత రావాల్సి ఉందని అది వెంటనే ప్రజలకు అందేలా చేయాలనే డిమాండ్ తో ఆదివారం సిద్దిపేట జిల్లా గౌరారం సమీపంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేసిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు వారి బాధను,వారి సమస్యలు నేల పై కూర్చొని విన్న ఏసీపీ రమేష్ […]
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ దాడికి నిరసనగా బిజెపి నాయకులు ప్రభుత్వదిష్టి బొమ్మదగ్ధం
126 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో నిన్నటి రోజున నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటి పైన దాడి చేసినందుకు నిరసనగా శనివారం అమరవీరుల తెలంగాణా స్తూపం వద్ద గంభీరావుపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది దాడికి ఎదురు దాడి చేస్తామనిహెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గంట అశోక్ , జిల్లా […]


