Breaking News కథనాలు ప్రాంతీయం

అమరుడుపీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు….!??

444 Viewsఅమరుడు..పీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట లో ని దొంత భూమయ్య కుమారులు ఇద్దరు. ఒకరు జేఏసీ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి సాగించారు చిన్న కుమారుడు దొంత మార్కండేయ అలియాస్ శంకర్ అతని పేరు చెప్తేనే పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాలోని అతని పేరు చెప్తే […]

Breaking News

చిరునవ్వుతో ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు సాల్వా హుస్సేన్.ఆమె శరీరంలో గుండెలేని స్త్రీ.ఆమె తన కృత్రిమ హృదయాన్ని సంచిలో మోస్తున్నందున ఆమె ప్రపంచంలోనే అరుదైన ఒక కేసు గా నిలిచింది.

161 Viewsచిరునవ్వుతో ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు సాల్వా హుస్సేన్.ఆమె శరీరంలో గుండెలేని స్త్రీ.ఆమె తన కృత్రిమ హృదయాన్ని సంచిలో మోస్తున్నందున ఆమె ప్రపంచంలోనే అరుదైన ఒక కేసు గా నిలిచింది. బ్రిటన్ లో 39సంవత్సరాల ఈమె మాత్రమే ఇలా జీవిస్తుందని బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ నివేదించింది.ఆమె ఒక వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి మరియు ఆమె చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది.కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె గుండె తనతో ఎప్పుడూ ఉంచుకునే […]

Breaking News

నగరంలోని పలు వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి”*

136 Views*”నగరంలోని పలు వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి”*   వరంగల్ నగర పరిధిలోని జలమయమైన పలు ప్రాంతాలలో గురువారం రోజున గ్రేటర్ వరంగల్ నగర మేయర్ *శ్రీమతి గుండు సుధారాణి* గారు వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, కలెక్టర్ ప్రావీణ్య,కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా లతో కలిసి పర్యటించి స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించినారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న స్థానికులతో మాట్లాడి ఆదైర్య […]

Breaking News

డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్ట్.*

118 Views*డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్ట్.*   ▪️ప్రాజెక్ట్ మీద నుండి ఓవర్ ఫ్లో అవుతున్న వరద నీరు.   ▪️అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే , నీటి పారుదల, రెవెన్యూ అధికారులు.   ▪️నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సామర్థ్యం మించి అతి భారీ వరద ఉదృతి.   ▪️కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కడెం ప్రాజెక్టులోకి వస్తోంది.   ▪️దీంతో దిగువ […]

Breaking News

*సి ఎం దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పురవీధుల్లో మోరీలలో అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్న సర్పంచ్ భాగ్య బిక్షపతి & టీం*

151 Views    *సి ఎం దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పురవీధుల్లో మోరీలలో అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్న సర్పంచ్ భాగ్య బిక్షపతి & టీం*   *అసలే గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం సరిగ్గా సమయం చూసుకొని పారిశ్యుద్ద్య కార్మికుల సమ్మె గ్రామ పురవీధుల్లో రహదారుల పైన ప్రవాహంలా వరద మోరీలలో వ్యర్థాలు నిండి నీటి ప్రవాహంనకు అడ్డుగా నిలవడంతో భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదికి నీళ్లు వస్తున్నాయి. […]

Breaking News

నకిలీ బాబా హల్చల్ కోటి 30 లక్షల హాంఫట్.!*

135 Views*నకిలీ బాబా హల్చల్ కోటి 30 లక్షల హాంఫట్.!*   దేశంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్నా ప్రజలు ఇంకా నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు తాజాగా అలాంటి ఘటనే మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం వాసుల నుంచి ఓ నకిలీ బాబా కోటి 30లక్షల రూపాయలు కాజేశాడు. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలోని షేక్ నయ్యర్ అనే బాబా దగ్గరికి ఖమ్మం జిల్లాకు […]

Breaking News

గుండెపోటుతో పటాన్‌చెరు MLA కుమారుడు మృతి…*

111 Viewsగుండెపోటుతో పటాన్‌చెరు MLA కుమారుడు మృతి…*   హైదరాబాద్: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మృతి చెందారు.విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. […]

Breaking News

కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.*

130 Views*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.*   ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

సిద్దిపేట యువకునికి లండన్ లో పట్టా

164 Viewsసిద్దిపేట యువకునికి లండన్ లో పట్టా సిద్దిపేట వాస్తవ్యుడు హౌసింగ్ బోర్డ్ నాలుగో వార్డుకు సంబంధించిన యువకుడు గోవిందారం ప్రవీణ్ యూ.కే లండన్ లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి*

171 Views*చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి*   సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గత రెండు రోజుల కురిసిన వర్షానికి చెరువులు కుంటలు మత్తడి పొంగిపోతుంది. పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట రోడ్డు గత సంవత్సరం కూడా ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులకు పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.అధికారులు కూడా చూడడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి పని కావడం లేదు కాబట్టి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపించాలని జిల్లా స్థాయి […]