సిద్దిపేట వాస్తవ్యుడు హౌసింగ్ బోర్డ్ నాలుగో వార్డుకు సంబంధించిన యువకుడు గోవిందారం ప్రవీణ్ యూ.కే లండన్ లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు.
176 Views*అధినేతను కలిశాకే నిర్ణయం: ఎమ్మెల్సీ కవిత.* హైదరాబాద్:సెప్టెంబర్ 15 లిక్కర్ స్కామ్ కేసులో నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్,ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసుల్లో శుక్రవారం విచారణ హాజరుకావాలని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రస్తావిస్తున్న తరుణంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా. […]
41 Viewsమంచిర్యాల జిల్లా. ఆటో యూనియన్ జేఏసీ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చేర్మెన్ గాజుల ముకేశ్ గౌడ్ సహకారంతో ఆటో కార్మికుని కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణి. గత కొద్ది రోజుల క్రితం మంచిర్యాల పట్టణ రైల్వే స్టేషన్ ఆటో కార్మికుడు అషు ఆటో ప్రమాదానికి గురి కావడం జరిగింది, ఈ ప్రమాదంలో గాయపడి వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా వీరి యొక్క […]
334 Viewsశ్రీ దుర్గా మాత వద్ద మహా చండీ యాగం -హాజరైన ప్రజాప్రతినిధులు , ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పశువుల అంగడి బజార్లో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా మాత మంటపం వద్ద ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం మొదట గణపతి పూజ , చండీ హోమం, చండీ హావనం , పారాయణం వేదపండితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ ఆద్వర్యంలో […]