సిద్దిపేట వాస్తవ్యుడు హౌసింగ్ బోర్డ్ నాలుగో వార్డుకు సంబంధించిన యువకుడు గోవిందారం ప్రవీణ్ యూ.కే లండన్ లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు.
143 Viewsమైనంపల్లి నేడు ఢిల్లీ పయనం. హైదరాబాద్ సెప్టెంబర్ 23: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తినకు పయనం కానున్నారు నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి భేటీ కానున్నారని సమాచారం శుక్రవారం రాత్రి బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్లో చేరికపై ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ నెలాఖరులోగా మైనంపల్లి హస్తం గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో భాగంగానే […]
33 Viewsబీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల పట్టణ నాయకులు మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో బీసీ సంఘాల బంద్ కు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అంకం నరేష్,పల్లె భూమేష్,అత్తి […]
364 Views.ఎల్లారెడ్డి పేటలోపోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పలు ద్విచక్ర వాహనాలను, ఆటోలు, కారు డ్రైవర్లను ఆపి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం డిసెంబర్ 31 రోజున రాత్రి 8 గంటల నుండి వాహనాలను అర్ధరాత్రి వరకు మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట సిఐ […]