115 Viewsహైదరాబాద్: మరో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఎంపీ లేఖ రాశారు. లక్షల మంది నిరుద్యోగుల అవస్థలు చూడలేకే బహిరంగ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోంది? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడా నెరవేరలేదు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన […]
Breaking News
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
106 Viewsహైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారాస కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ మేరకు కారు దిగి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. […]
దిల్లీ: భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు
107 Viewsదిల్లీ: భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దిల్లీలోని అశోకా హోటల్లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించిందన్నారు. మిత్ర పక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయన్నారు. ‘ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశ అభవృద్ధి సాధ్యం. ఈ […]
భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
203 Viewsమర్కూక్ మండల అన్ని గ్రామాల ప్రజలందరికీ విజ్ఞప్తి సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ , మర్కూక్ మండల అన్ని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి గత రెండు రోజులుగా వర్షాల కారణంగా జాగ్రత రానున్న 48 గంటలలోపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు వర్షానికి తడిసిన విద్యుత్ స్థంభాలను, గోడలను తాకూడదు చెట్ల క్రింద ఉండరాదు, ఫోన్లు ఉపయోగించరాదు రైతులు బావులు, బోర్ల వద్ద […]
హైదరాబాద్: కోకాపేటలో భారాసకు ॥ ఎకరాల భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
110 Viewsహైదరాబాద్: కోకాపేటలో భారాసకు ॥ ఎకరాల భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వం, భారాసకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 16కి వాయిదా వేసింది. Manne Ganesh Dubbaka constancy 9701820298
వాట్సాప్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్ యాప్
103 Viewsవాట్సాప్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది మొబైల్ నెంబర్ను సేవ్ చేయకపోయినా.. అవతలి వ్యక్తికి మెసేజ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ ఫీచర్ ఐఓఎస్తోపాటు ఆండ్రాయిడ్ వినియోగదారులు కొందరికి అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకుంటేనే మెసేజ్ చేసేందుకు వీలుండేది. తాజా ఫీచర్తో ఇకపై ఆ అవసరం ఉండదు. *ఈ ఫీచర్ పొందడం ఎలా..?* వాట్సాప్ […]
600మంది కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లో చేరికలు…
113 Viewsప్రగతి వైపే ప్రజల చూపు: ఎమ్మెల్యే మంచిరెడ్డి గారు* రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ-హయత్ నగర్ మండలం రొక్కం భీం రెడ్డి గారు, సీనియర్ నాయకులు జక్కా రామ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు బొక్క మన్మోహన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గుర్రం చంద్ర శేఖర్ రెడ్డి గారు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు పోరెడ్డి గారు నర్సింహ రెడ్డి గారు, తుర్కయంజాల్ […]
మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే : వాతావరణ శాఖ*
847 Views*మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే : వాతావరణ శాఖ* *వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది*. వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న మరొక ఆవర్తన ద్రోణి ఏర్పడే చాన్స్ ఉందని ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ […]
రేవంత్ రెడ్డి కి హెచ్చరిక
108 Viewsరేవంత్ రెడ్డి కి హెచ్చరిక —– తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ జూలై 19 ములుగు మండలం దాసర్లపల్లి గ్రామం మన్నే శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హెచ్చరిక నువ్వు ఒక రైతు బిడ్డను అని చెప్పావు కదా నువ్వు నిజంగా ఒక రైతు బిడ్డ అయితే కరెంటు బాధేందో అది నీకు తెలుస్తుంది నువ్వు రైతుబిడ్డవు కాకనే కరెంటు పైన […]
పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి.. విధుల్లో చేరండి.
104 Views *పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి.. విధుల్లో చేరండి.* *సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.* *రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి* సిద్ధిపేట 19 జూలై 2023: వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపిస్తాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, సీజనల్ […]








