108 Views*మహబూబాబాద్ నియోజకవర్గం* *తేదీ : 25 – 08 – 2023* సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో బీఆర్ ఎస్ పార్టీలో చేరికల పర్వం.. శంకర్ నాయక్ గెలుపే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామన్న కార్యకర్తలు…* *మహబూబాబాద్ నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న వివిధ పార్టీలు* కేసముద్రము మండలం కాట్రపల్లి మరియు కల్వల గ్రామానికి చెందిన 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు *మహబూబాబాద్ శాసన సభ్యులు* *బానోత్ శంకర్ నాయక్ గారి* సమక్షంలో నేడు […]
Breaking News
కేశపట్నం ఎమ్మార్వో ను కలిసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు
192 Viewsకేశపట్నం ఎమ్మార్వో ను కలిసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు కేశపట్నం మండల ఎమ్మార్వో జోగినపల్లి అనుపమ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఇందులో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు తూములశ్యామ్ రావు చౌడమల్ల వీరస్వామి నాంపల్లిశ్రీధర్ ప్రవీణ్ వివిధ గ్రామాల సర్పంచులు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గారు వచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు
118 Viewsఅమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు యూకె ప్రధానిగా రిషీ సునక్, పోర్చుగల్ పిఎం కోస్టా, మారిషస్ పిఎం ప్రవింద్, సింగపూర్ ప్రసిడెంట్ హలీమా, మారిషస్ అధ్యక్షులు రూపన్, గయానా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, ట్రినిడాడ్-టొబాగో అధ్యక్షులు క్రిస్టైన్లో మునిగిపోయిన భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల నాయకులుగా బహుళ ప్రచారం పొందారు. యూఎస్ ఉపాధ్యక్షురాలుగా కమల హారిస్ ప్రస్తుతం పదవిలో కొనసాగడం మనకు విధితమే. ప్రవాస భారతీయులుగా ఇతర రంగాల్లో సుందర్ […]
గులాబీ గూటికి యువ సైన్యం..
179 Viewsమానకొండూర్ నియోజకవర్గం : గులాబీ గూటికి యువ సైన్యం.. కండువాలు కప్పి ఆహ్వానించిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ గారు.. ……………………………….. …. మానకొండూర్ నియోజకవర్గంలో యువ సైన్యం ఈరోజు గులాబీ గూటికి భారీగా చేరింది శంకరపట్నం మండలం తాడికల్, ధర్మారం, చింతగుట్ట గట్టు గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన యువకుల రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ గారి సమక్షంలో బీఆర్ఎస్. పార్టీలో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు […]
కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా గన్నేరువరం బిజెపి నాయకులు ముందస్తు అరెస్ట్*
106 Views*కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా గన్నేరువరం బిజెపి నాయకులు ముందస్తు అరెస్ట్* బీజెపి పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. *బిజెపి నాయకుల డిమాండ్లు:-* 1) రైతులకు 100% ఉచిత మందులు 2) నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3) దళితులకు మూడెకరాల భూమి 4) కొత్త రేషన్ కార్డుల పంపిణీ 5) అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ […]
కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించాలని పాదయాత్ర చేస్తున్న ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్
110 Viewsకౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించాలని పాదయాత్ర చేస్తున్న ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ వీణవంక మండలంలోశాసన మండలి సభ్యులు&విప్ పాడి కౌశిక్ రెడ్డి గారిని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ బీఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటించి రానున్న ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా గెలవాలని వీణవంక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఇళ్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు పాద యాత్ర చేస్తున్న కౌశిక్ […]
ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు కు క్షమాపణ కోరిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.* హైదరాబాద్ :ఆగస్టు 25
115 Views*ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు కు క్షమాపణ కోరిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.* హైదరాబాద్ :ఆగస్టు 25 ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో స్పందించారు. భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబుకు గిరిజన సమాజానికి శుక్రవారం మంత్రి క్షమాపణలు చెప్పారు కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడటంతో నా కాలుకు గాయమై […]
విమానంలో మందుబాబుల హల్చల్..శంషాబాద్లో అత్యవసరంగా దించిన పైలట్.*
106 Views*విమానంలో మందుబాబుల హల్చల్..శంషాబాద్లో అత్యవసరంగా దించిన పైలట్.* శంషాబాద్: దుబాయ్ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు._ ఇదేమని అడిగిన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. దీంతో విమానాన్ని పైలట్ దారిమళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు ఆ నలుగుర్నీ భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ ఠాణా […]
ఆర్థిక సాయం అందించిన బట్టు అంజి రెడ్డీ
166 Viewsసిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో తోడేటి భాగ్యమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న బట్టు అంజిరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతితో తన వంతు సాయంగా 10000/- ఆర్థిక సహాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్



