Breaking News

కేశపట్నం ఎమ్మార్వో ను కలిసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

167 Views

కేశపట్నం ఎమ్మార్వో ను కలిసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

ఈరోజు కేశపట్నం మండల ఎమ్మార్వో జోగినపల్లి అనుపమ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఇందులో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు తూములశ్యామ్ రావు చౌడమల్ల వీరస్వామి నాంపల్లిశ్రీధర్ ప్రవీణ్ వివిధ గ్రామాల సర్పంచులు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గారు వచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *