132 Views*నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భర్తను హతమార్చిన భార్య.* నిజామాబాద్:ఆగస్టు 29 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది భర్త పెట్టే బాధలు భరించలేక భార్య తన తల్లిదండ్రులతో కలిసి గొడ్డలితో నరికి దారుణంగా చంపేసింది ఈ ఘటన నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. రూరల్ సీఐ వెంకటనారాయణ రూరల్ ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రశేఖర్ కాలనీకి చెందిన కృష్ణకు అదే కాలనీకి చెందిన గంగతో వివాహం అయ్యింది. అయితే […]
Breaking News
చేర్యాల ప్రాంతంలో తిరగాలంటే రెవిన్యూ డివిజన్ ప్రకటించాలి*
155 Views*చేర్యాల ప్రాంతంలో తిరగాలంటే రెవిన్యూ డివిజన్ ప్రకటించాలి* *ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న* : ఆగస్టు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉద్యమంలో ప్రజలు, మేధావులు విద్యార్థులు సబ్బండావర్గాలు ఉద్యమంలో కలసి రావాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులు అందె బీరన్న డిమాండ్ చేశారు. చేర్యాల మండల కేంద్రంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని హంగులు కలిగిన చేర్యాల ప్రాంతాన్ని […]
కొమురవెల్లి చేర్యాల మద్దూరు దూలిమిట్ట మండలాల్లో ఉన్న వికలాంగుల సమావేశం
148 Viewsకొమురవెల్లి చేర్యాల మద్దూరు దూలిమిట్ట మండలాల్లో ఉన్న వికలాంగుల సమావేశం హాజరు కావాలి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పత్రిక విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ నాలుగు మండలాల్లో ఉన్న వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు కానీ తిరిగిన ఇలాంటి పని కావట్లేదు కాబట్టి మండల స్థాయిలో ఉన్న అధికారులు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి వాటిపై మని చర్చించుకోవాలని రేపు ఉదయం 10 […]
భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
127 Viewsతిమ్మాపూర్ మండల కేంద్రంలో తిమ్మాపూర్ అంబేద్కర్ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు మాతంగి సంపత్ గుండెపోటుతో మృతి చెందగా మంగళవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే బాలకిషన్ Manne Ganesh Dubbaka constancy 9701820298
విద్యుత్ సరఫరాలో అంతరాయం
120 Viewsఅత్యవసర పరిస్థితుల్లో ఈరోజు ఎల్లారెడ్డిపేట్ సబ్ స్టేషన్ 33/11కేవీలో పవర్ ట్రాన్స్ఫ్రామర్ను మార్చనున్నారు కాబట్టి ఎల్లారెడ్డిపేట పట్టణంలో ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. వినియోగదారులు దయచేసి సహకరించండి. పృథ్వీదర్ గౌడ్.సెస్ ఏ.ఈ. కోరారు Telugu News 24/7
తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ.. పేస్కేలుపై 30 శాతం వేతనాలు పెంపు
106 Viewsతెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ.. పేస్కేలుపై 30 శాతం వేతనాలు పెంపు తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ మూడు నెలల క్రితమే క్లియరెన్స్ ఇచ్చింది. తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు […]
గ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు
126 Viewsగ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు TS: గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరిలో 8,039 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 1వ తేదీన టీఎస్పీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1వ […]
కార్యకర్త కుటుంబానికి కోటిన్నర
106 Viewsకార్యకర్త కుటుంబానికి కోటిన్నర ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రెండు కుటుంబాలకు రూ. కోటిన్నర చొప్పున అందజేసి, ఆదుకొన్నది. దివంగత సాయిచంద్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సాయం ఇండ్లకు వెళ్లి చెక్కులు అందజేసిన మంత్రులు సబిత, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్ గులాబీ శ్రేణులకు కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. […]
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ.. యావత్తు దేశాభివృద్ధికే ప్రామాణికంగా రాష్ట్ర ప్రగతి
98 Viewsఅన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ.. యావత్తు దేశాభివృద్ధికే ప్రామాణికంగా రాష్ట్ర ప్రగతి పాలనే చేతకాదు.. అభివృద్ధి అసాధ్యం.. ఇక్కడివాళ్లకు నైపుణ్యం-ప్రతిభే లేదు.. గత వైభవమంతా మావల్లే.. ఇది తొమ్మిదేండ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ గురించి నాడు వినిపించిన అవాకులు.. చేవాకులు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ బిజినెస్-ఫ్రెండ్లీ విధానాలతో వృద్ధిపథంలో గత ఆర్థిక సంవత్సరం రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రాక అన్నింటా కలిసొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు చేతకాదు.. అభివృద్ధి అసాధ్యం.. ఇక్కడివాళ్లకు […]
తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగులకు శుభవార్త.
97 Viewsతెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు శుభవార్త. *వాళ్లకు ఆదేశాలు జారీ చేసిన సాంస్కృతిక, యువజన పీఆర్సీలు, పర్యాటక శాఖ.* *పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పీఆర్సీ.* *పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తింపు.* *పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశం.* *మూడు నెల క్రితం టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థికశాఖ క్లియరెన్స్.* *ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాళ ఉత్తర్వులు జారీ.* […]










