Breaking News

తెలంగాణది అద్భుత ప్రగతి

110 Viewsతెలంగాణది అద్భుత ప్రగతి ????తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిస్తే అద్భుతాలు ????అమెరికాలోని అయోవా రాష్ట్ర గవర్నర్‌ కితాబు ????ఆహారధాన్యాలు, పౌల్ట్రీ, మాంసోత్పత్తిలో రెండూ నం.1 ????అయోవా లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో మంత్రి నిరంజన్‌రెడ్డి ????అమెరికా పర్యటనలో పలువురితో భేటీ వ్యవసాయరంగంలో తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆడమ్‌ గ్రెగ్‌ పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అద్భుత ప్రగతి సాధించాయని కితాబిచ్చారు. […]

Breaking News

నేడు సోలాపూర్‌కు మంత్రి హరీశ్‌ రావు

108 Viewsనేడు సోలాపూర్‌కు మంత్రి హరీశ్‌ రావు ✳️ఆయన వెంట హోంమంత్రి మహమూద్‌అలీ, ఇతర నేతలు ✳️మార్కండేయ రథోత్సవం, త్వరలో జరిగే సభాస్థలి పరిశీలన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్‌లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథోత్సవంలో రాష్ట్రం తరఫున పలువురు మంత్రులతోపాటు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం.. నన్ను డిక్టేట్‌ చేయొద్దన్న రేవంత్‌ రెడ్డి.. మీటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన ఉత్తమ్‌

123 Viewsకాంగ్రెస్‌లో ముదిరిన వివాదం.. నన్ను డిక్టేట్‌ చేయొద్దన్న రేవంత్‌ రెడ్డి.. మీటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన ఉత్తమ్‌ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పీఈసీ సమావేశం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో చర్చ వాగ్వాదానికి దారితీసింది. కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పీఈసీ సమావేశం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. పార్టీలో రెండు టికెట్ల […]

Breaking News

ధూప దీప వేతనం రూ.10,000

119 Viewsధూప దీప వేతనం రూ.10,000 సీఎం కేసీఆర్ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకుంది. మే 31న గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. సీఎం సమర్పించిన ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఉత్తర్వులు జారీ […]

Breaking News

పయనీర్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

115 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో పయనీర్ సీడ్స్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పయనీర్ సీడ్స్ సేల్స్ మేనేజర్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ విశిష్టత, ప్రాముఖ్యతను వివరించారు. యాసంగి సాగులో అనుకూలమైన పి3546 మొక్కజొన్న అధిక దిగుబడి పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ స్టాప్ భానుప్రకాష్, సంగమేశ్వర ట్రేడర్స్ యజమాని నాగప్ప తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

దివ్యాంగులకు 4016 పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

357 Viewsతిమ్మాపూర్ మండలనికి చెందిన 1397 మంది దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3016/- రూపాయల నుంచి 4016/- రూపాయల పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి సాయిరాం ఫంక్షన్ హల్ లో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడ 4016/- రూపాయల పింఛన్ది దివ్యాంగులకు పెంచలనే ఆలోచన చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు 3016 నుంచి 4016కు […]

Breaking News

పాలేరు నియోజకవర్గం కూసుమంచి లోని మినీ గాంధీ భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం

124 Viewsపాలేరు నియోజకవర్గం కూసుమంచి లోని మినీ గాంధీ భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో బూత్ కమిటీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బూత్ కమిటీ మెంబర్లు అందరూ కొత్త ఓటర్లను నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను గడపగడపకు […]

Breaking News

శాస్త్రాల ప్రకారం ఈ ఏడాది 30,31న శ్రావణ పౌర్ణమి జరుపుకోవాలని

109 Viewsతెల్లవారుజామునే రాఖీ పండగ. ఏ టైంలో రాఖీ కట్టాలి. నిజాంసాగర్ మండలం ఆగస్టు 29. శాస్త్రాల ప్రకారం ఈ ఏడాది 30,31న శ్రావణ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు సూచించారు. 31న పౌర్ణమి తిధి సూర్యోదయంలో ఉదయం 7.55 నిమిషాల వరకు ఉందని పండితులు తెలిపారు. ఆరోజు ఉదయం 6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజున రాఖీ కట్టాలని పండితులు అన్వేషించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం […]

Breaking News

ఈసారి కూడా బి ఆర్ ఎస్ దే విజయం

220 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఈసారి కూడా బి ఆర్ ఎస్ దే విజయం తెలంగాణ స్టేట్ యూత్ లీడర్ తాండా మదన్ గౌడ్ గజ్వేల్ నియోజకవర్గం యువత మొత్తం కెసిఆర్ వైపే     Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

అదనపు కలెక్టర్ ను కలిసిన బీసీ నాయకులు విగ్రం రజన్ గౌడ్

99 Viewsఅదనపు కలెక్టర్ ను కలిసిన బీసీ నాయకులు విగ్రం రజన్ గౌడ్ ఆగస్టు 29 పెద్ద శంకరంపేట మెదక్ జిల్లా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలసి ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ధరణి లో ఉన్న లోపాలను పరిష్కరించి రైతులకు మేలు చేయాలని కోరిన బీసీ జిల్లా నాయకులు విగ్రాం రజన్ గౌడ్ బీసీ స్టేట్ సెక్రటరీ, కేశవ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు […]