Breaking News

అదనపు కలెక్టర్ ను కలిసిన బీసీ నాయకులు విగ్రం రజన్ గౌడ్

83 Views

అదనపు కలెక్టర్ ను కలిసిన బీసీ నాయకులు విగ్రం రజన్ గౌడ్

ఆగస్టు 29 పెద్ద శంకరంపేట మెదక్ జిల్లా

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలసి ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ధరణి లో ఉన్న లోపాలను పరిష్కరించి రైతులకు మేలు చేయాలని కోరిన బీసీ జిల్లా నాయకులు విగ్రాం రజన్ గౌడ్ బీసీ స్టేట్ సెక్రటరీ, కేశవ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శివకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *