Breaking News

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ 

183 Viewsవివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన శ్రీ.కె. మద్దిలేటి గారి కుమారుడు అయిన *శివ ప్రసాద్ weds పల్లవి* ల వివాహానికి శాంతినగర్ లోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యకర్తలు ఆనంద్ వెంకట్రాముడు, బిసన్న, రవి, మద్దిలేటి, సూరి బాబు, గోవర్ధన్ రెడ్డి, హుస్సేన్, […]

Breaking News

రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారికే తమ మద్దతు – మారుతీ నగర్ రెసిడెంటియాల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.

105 Viewsరానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారికే తమ మద్దతు – మారుతీ నగర్ రెసిడెంటియాల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు. ఈ రోజు 27 రంగారెడ్డి నగర్ డివిజన్ మారుతీ నగర్ సంక్షేమ సంగం సభ్యు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారిని తన నివాస కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినందుకు అలాగే తమ ఉద్యోగులకు ఎలా వేళలా ఉంటూ తన సహకారాన్ని అందించినందుకు […]

Breaking News

గజ్వేల్ లో జర్నలిస్టు ఆత్మహత్య*

128 Viewsసిద్దిపేట జిల్లా, గజ్వేల్ కేంద్రంగా ఓ పత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్ వేణుగోపాల్(34) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన అతను, నిన్నటి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణు ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు, గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంటలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆన్లైన్ అప్పుల భారం, వాటి వేధింపులు భరించలేక వేణు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, రెండేళ్ల […]

Breaking News

శ్రావణపౌర్ణమి నాడే రాఖీ పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?!

120 Viewsశ్రావణపౌర్ణమి నాడే రాఖీ పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?! రాఖీపౌర్ణిమ, జంధ్యాలపౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణిమ సోదర సోదరీమణుల ఆత్మీయతకు, అనురాగానికీ ప్రేమకు ప్రతిరూపం. భారతీయ కుటుంబ బంధవ్యాల్లో మధురమైన గుర్తు ఈ పండుగ. వ్యక్తుల మధ్య విడదీయరాని బంధాన్ని ఈ రాఖీ బంధం సృష్టిస్తుంది. సోదర ప్రేమకు చిహ్నంగా ఈ రక్షాబంధనం ప్రసిద్ధ పొందింది. అసలు సంవత్సరంలో ఇన్ని రోజులుండగా అస్సలు ఈ శ్రావణపౌర్ణిమ రోజునే రాఖీపండుగను ఎందుకు జరుపుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం. […]

Breaking News

రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

145 Viewsరాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగను ప్రదర్శించారు. తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(రాఖీ పౌర్ణమి) పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు, […]

Breaking News

తిమ్మాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

396 Views ఒక్కరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు… కరీంనగర్ జిల్లా తిమ్మాపుర్ మండలంలోని తిమ్మాపూర్ స్టేజి వద్ద గురువారం వేకువ జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది… స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అట్ల పోచమల్లయ్య యాదవ్ (46) తిమ్మాపూర్ స్టేజి వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు అతి వేగంగా వస్తున్న కారు పోచ మల్లయ్యను ఢీకొని స్తంభానికి ఢీ కొట్టి బోల్తా కొట్టింది. […]

Breaking News

ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థిని మెడలోంచి గొలుసు అపహరణ

300 Views-పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు ఆటోలో ప్రయాణిస్తున్న ఓ విద్యార్ధిని మెడలో నుండి ఆదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి విద్యార్ధిని మెడాలో నుండి బంగారు గొలుసును అపహరించుకొని పరరైతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్ శివారు చేపల కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, ఎల్ఎండి పోలీసులు | తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని […]

Breaking News

అనుమానాస్పద స్థితిలో జనం న్యూస్ జిల్లా స్టాపర్ వేణు మృతి

143 Viewsగజ్వేల్ పట్టణానికి చెందిన వేణుమాధవ్ గత కొన్ని రోజులుగా జనం న్యూస్ లో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు గజ్వేల్ పట్టణంలో ఎర్రకుంట దగ్గర శివమై తేలాడు పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి అతని జేబులో ఐడి కార్డు చూసే వరకు జనం న్యూస్ జిల్లా స్టాపర్ వేణుమాధవ్గా గుర్తించి నట్లుగా తెలిసింది ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది     Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను కలిసిన ప్రజా ప్రతినిధులు

107 Viewsప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ అభ్యర్థిగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పలు శుభ కార్యాలయాలకు రావాలని ఆహ్వాన పత్రికలను ఏర్పాటు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నాయకులు గోపాల్ రెడ్డి, కార్తీక్ గౌడ్, రమేష్, ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ ఎస్ నాయకులు మన్నే శ్రీనివాస్ ముదిరాజ్ 

121 Viewsనీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ ఎస్ నాయకులు మన్నే శ్రీనివాస్ ముదిరాజ్ ప్రగతి భవన్ పిలుపు మేరకు ముఖ్యమంత్రితో భేటీ అయిన నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు నియోజకవర్గం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులకు నాలుగు టికెట్లు కేటాయించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అలాగే పటాన్చెరు నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ఈ భేటీ తర్వాత నీలం మధు ముదిరాజ్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా గజ్వేల్ నియోజకవర్గం […]