Breaking News

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ 

154 Views

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్

ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన శ్రీ.కె. మద్దిలేటి గారి కుమారుడు అయిన *శివ ప్రసాద్ weds పల్లవి* ల వివాహానికి శాంతినగర్ లోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ కార్యకర్తలు ఆనంద్ వెంకట్రాముడు, బిసన్న, రవి, మద్దిలేటి, సూరి బాబు, గోవర్ధన్ రెడ్డి, హుస్సేన్, పురుషోత్తం, మరియు కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు, ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *