Breaking News

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ 

184 Views

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్

ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన శ్రీ.కె. మద్దిలేటి గారి కుమారుడు అయిన *శివ ప్రసాద్ weds పల్లవి* ల వివాహానికి శాంతినగర్ లోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ కార్యకర్తలు ఆనంద్ వెంకట్రాముడు, బిసన్న, రవి, మద్దిలేటి, సూరి బాబు, గోవర్ధన్ రెడ్డి, హుస్సేన్, పురుషోత్తం, మరియు కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు, ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *