Breaking News

అనుమానాస్పద స్థితిలో జనం న్యూస్ జిల్లా స్టాపర్ వేణు మృతి

104 Views

గజ్వేల్ పట్టణానికి చెందిన వేణుమాధవ్ గత కొన్ని రోజులుగా జనం న్యూస్ లో వర్క్ చేస్తున్నాడు

ఇప్పుడు గజ్వేల్ పట్టణంలో ఎర్రకుంట దగ్గర శివమై తేలాడు

పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి అతని జేబులో ఐడి కార్డు చూసే వరకు జనం న్యూస్ జిల్లా స్టాపర్ వేణుమాధవ్గా గుర్తించి నట్లుగా తెలిసింది ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది

 

 

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *