102 Viewsదళితుల సమగ్రాభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. వర్కర్ల నుండి ఓనర్లుగా మారుతున్న దళిత బంధు లబ్ధిదారులు. Telugu News 24/7tslocalvibe.com
Breaking News
ధరణి పోర్టల్ కార్యాచరణ:
122 Views*_రైతులకు మరింత చేరువగా ధరణి పోర్టల్ కార్యాచరణ: రంగంలోకి రెవెన్యూ శాఖ_* హైదరాబాద్:సెప్టెంబర్ 01 విపక్షాలకు ఎటువంటి విమర్శలకు ఎన్నికల ఏడాదిలో తావులేకుండా చేస్తున్న సర్కార్ ధరణి లోటుపాట్లపై దృష్టిసారించింది స్వల్ప లోపాలను అధిగమించి అద్భుతంగా రైతులకు సాయమందించేలా ధరణి పోర్టల్ను తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే అనేక అంశాలపై అధ్యయనం చేసి లోపాలను వేగంగా తీరుస్తోంది. తాజాగా నిషేదిత భూముల జాబితా క్లీయరెన్స్లో ప్రభుత్వం వేగం పెంచింది. అన్ని జిల్లాల కలెక్టర్లు తమవద్ద ఉన్న ధరణి […]
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు
91 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న.* *గత కొద్దిగ రోజుల నుండి మండల కేంద్రాల్లో మరియు పట్టణ కేంద్రాల్లో గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీల అధ్యక్షులుగా నియమించిన నియామక పత్రాలను త్వరగా అందచేయాలని కోరారు.అలాగే తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి మండల ప్రెసిడెంట్ గజబింకర్ రాజన్న. మార్కెట్ కమిటీ […]
అలంపూర్ నియోజకవర్గంలో అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం
100 Viewsఅలంపూర్ నియోజకవర్గంలో అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం *✳️ అయిజ మండల ప్రజాప్రతినిధులు మరియు అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ గారు.* *????ఈ రోజు అయిజ మండలం కేంద్రంలో రాయల్ ఫంక్షన్ హాల్ లో అయిజ మండల కార్యకర్తలతో, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం అని అయన అన్నారు.* *⚡అయన చేసిన అవినీతి వల్ల అలంపూర్ అభివృద్ధి కుంటుపడుతుందాన్నారు.* *⚡అబ్రహం ఒంటెద్దుపోకడలు, నడవడిక సరిపోకపోవడము, కార్యకర్తలను పట్టించుకోకుండా కమిషన్ల […]
ప్రగతి యాత్ర’లో భాగంగా 103వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన.
97 Views‘ప్రగతి యాత్ర’లో భాగంగా 103వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన. *దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 08. డి.పోచంపల్లి, సాయి పూజ కాలనీ లో పాదయాత్ర…* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 08. డి.పోచంపల్లి, సాయి పూజ కాలనీ లో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 103వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు స్థానిక కౌన్సిలర్ సాయి యాదవ్ గారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా […]
విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి.*
175 Views*విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి.* దూలిమిట్ట.. చేర్యాల కొమురవెల్లి మద్దూరు దూలిమిట్ట మండలాలను కలుపుతు, చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్ రెండో తేదీన జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని చేర్యాల నియోజకవర్గ జేఏసీ నాయకులు గద్దల మహేందర్ మరియు చేట్కూరి కమలాకర్ మండల కన్వీనర్ సుందరగిరి భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దూల్మిట్ట మండల కేంద్రంలో బందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మీడియా సమావేశం ఏర్పాటు […]
పల్లె రమేష్ యాదవ్ 8000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది
150 Viewsనర్సాపూర్ గ్రామంలో తప్పెట్ల రాజు గౌడ్ మరణించడం జరిగింది ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ 8000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది కుటుంబానికి అండగా ఉంటానని దిమా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అంజిరెడ్డి బూతు అధ్యక్షుడు కిషన్ గౌడు జనరల్ సెక్రెటరీ సురేష్ కార్యదర్శి స్వామి యాదవ్ చంద్రయ్య పాల్గొనడం జరిగింది Manne Ganesh Dubbaka constancy 9701820298
త్వరలో విడుదల చేయనున్న తొలి జాబితాలోనే వీరి పేర్ల ప్రకటన
112 Views*కేటీఆర్పై బండి.. కేసీఆర్పై ఈటల.* సీఎం, మంత్రులపై బలమైన అభ్యర్థుల పోటీకి బీజేపీ యోచన కామారెడ్డిలో సీఎంతో అర్వింద్ ఢీ హరీశ్పై మురళీధర్రావు.. మిగతా మంత్రులపైనా కీలక నేతలను పోటీ చేయించాలని నిర్ణయం! త్వరలో విడుదల చేయనున్న తొలి జాబితాలోనే వీరి పేర్ల ప్రకటన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమల దళం కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది అధికార బీఆర్ఎస్ ముఖ్య నేతల ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావు సహా పలువురు […]
జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి
103 Views*నేడు ముంబైలో ఇండియా కూటమి సమావేశం..* ముంబాయి: భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో భేటీ కానుంది. ఈ సమావేశంలో 28 బీజేపీ యేతర పార్టీలు పాల్గొనున్నాయి. ఈ భేటీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. గురువారం ప్రతిపక్ష పార్టీలు పోల్ మోడ్లోకి రావాలని, 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యడిఎని ఎదుర్కోవడానికి […]
డివిజన్ గా ప్రకటించాలని కోరుతూన్నాము
215 Viewsదూల్మిట్ట.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూన్నాము , రేపటి రోజున (సెప్టెంబర్ రెండు )జరిగే ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రాంత ఆకాంక్షను ప్రతి ఒక్కరు తెలియజేయాలని కోరుకుంటూ, సంపూర్ణమైన బందుకు మండల ప్రజలు విద్యార్థులు అందరు సహకరించాలని, మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ కో,కన్వీనర్ సుందరగిరి భాస్కర్ జేఏసీ నియోజక వర్గ నాయకులు చెట్కురి కమలాకర్, […]










