Breaking News

పల్లె రమేష్ యాదవ్  8000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది

130 Views

నర్సాపూర్ గ్రామంలో తప్పెట్ల రాజు గౌడ్ మరణించడం జరిగింది

ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్  8000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది కుటుంబానికి అండగా ఉంటానని దిమా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అంజిరెడ్డి బూతు అధ్యక్షుడు కిషన్ గౌడు జనరల్ సెక్రెటరీ సురేష్ కార్యదర్శి స్వామి యాదవ్ చంద్రయ్య పాల్గొనడం జరిగింది

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *