273 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
141 Viewsఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.. అక్టోబర్ 13 ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 25 వరకు ప్రభుత్వం దసరా సెలవులను ఇవ్వడం జరిగిందని ఈ యొక్క దసరా సెలవులలో విద్యార్థులను ఒత్తిడికి, ఇబ్బందులకు గురిచేస్తూ నగరం లో పాఠశాలలు నడిపే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని, పాఠశాల ముందు ధర్నా నిర్వహించి, డి ఈ ఓ దృష్టికి తీసుకెళ్లి […]
142 Viewsఅంగన్వాడి టీచర్, సూపర్వైజర్లు గ్రామంలోని అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకి ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించినప్పుడె పిల్లలు ఆరోగ్యంగా మరియు వారి ఎదుగుదల ఉంటుంది అని తెలి యజేయడం జరగింది.. అంగన్ వాడి లో ఇచ్చే 1.పాలు 2.గుడ్లు 3.బలమృతం ప్రతి ఒక్క తల్లి వృదా కాకుండ వినివోగించుకోవలని చెప్పడం జరిగింది.. No Slide Found In Slider. […]