107 Viewsబండారి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య కార్డులు. సెప్టెంబర్ 4, ఉప్పల్ శాసనసభ బారాస అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా నేడు నాచారం డివిజన్ ఎర్రకుంట లో స్థానిక కార్పొరేటర్ శాంతి తో కలిసి ప్రారంభించారు. ప్రతి సంవత్సరానికి కుటుంబం మొత్తానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం.1800జబ్బులకు పైగా ఐదు లక్షల వరకు కార్పొరేట్ స్థాయి ఉచిత […]
Breaking News
బసవేశ్వర విగ్రహావిష్కరణ ఆహ్వానము
105 Viewsబసవేశ్వర విగ్రహావిష్కరణ ఆహ్వానము 04: సెప్టెంబర్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కొడిచిర గ్రామంలో శ్రీ విశ్వ గురు మహాత్మ బసవేశ్వర్ విగ్రహ ఆవిష్కరణ కొరకు జహీరాబాద్ ఎంపీ బీ బీ పాటిల్ కి విగ్ర ప్రతిష్టాపనకు రమ్మని కోరడం జరిగింది అనంతరం మహాత్మా బసవేశ్వర్ విగ్రహావిష్కరణ మహోత్సవ ఆహ్వానము పోస్టర్లను ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జె సుధాకర్, బీ మరోతి, పొట్టేవారు గంగాధర్ రవి, బోలేవార్ సంగ్రాం సర్ […]
పేదవాడి కడుపు కొట్టి కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్న ప్రభుత్వం.
114 Viewsపేదవాడి కడుపు కొట్టి కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్న ప్రభుత్వం. _ బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు . _ అధికార పార్టీల నేతలకే దక్కుతున్న పధకాలు. – కె.సి.ఆర్ ది నియంత పాలన . – ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన మాజీ ఎం.పి. పొన్నం ప్రభాకర్. , సెప్టెంబర్ 04 అక్కన్నపేట మండలం, కాంట్రాక్టర్ల పేరుతో బడుగు బలహిన వర్గాల ప్రజల కడుపు కొట్టి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని కాంగ్రెస్ […]
105వ రోజు ప్రగతి యాత్ర
94 Views105వ రోజు ప్రగతి యాత్ర రానున్నఎన్నికలలో ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని గెల్పించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన బస్తి వాసులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ మరియు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి బండ మరియు జొన్న బండలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ […]
48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్
106 Views48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129డివిజన్ సూరారం పరిధిలోని నెహ్రు నగర్లో రూ.48 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు […]
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ*
123 Views*దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ* *దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్, నికోబార్ దీవులు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది*. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]
రాచకొండ కవిత( నాయి బ్రాహ్మణ ) అంత్యక్రియలకు ఉలెoగు ల ఏకానందం 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా పంపించడం జరిగింది
167 Viewsఈరోజు చుంచనకోట గ్రామంలో మరణించిన రాచకొండ కవిత( నాయి బ్రాహ్మణ ) అంత్యక్రియలకు ఉలెoగు ల ఏకానందం 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా పంపించడం జరిగింది. ఈ డబ్బులను గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదిరాజు, మండల బీసీ సెల్ అధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందించడంజరిగింది.ఈ కార్యక్రమంలోటిఆర్ఎస్ కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ కులస్తులు పాల్గొనడం జరిగింది Manne Ganesh Dubbaka constancy 9701820298
శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి ఆహ్వానం…
105 Viewsశ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి ఆహ్వానం… *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ పాపయ్య యాదవ్ నగర్లో ఈనెల 7వ తేదీన నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని నిర్వాహకులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ యాదవ్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.* ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
బిగ్ బాస్ సీజన్ 7 లోకి సిద్దిపేట జిల్లా వాసి
235 Viewsగజ్వేల్ నుండి బిగ్ బాస్ లోకి అడుగులు పడటం శుభ పరిణామం ఎంతో మంది ని కట్టిపడేస్తున్నా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గజ్వేల్ మండలం కొల్గురుకి చెందిన ప్రశాంత్ ఎంపికయ్యడు రైతు బిడ్డగా కామన్ మ్యాన్ కోటలో హౌజ్ లోకి వెళ్లిన ప్రశాంత్ .ఒక్క సారిగా అందరినీ అచర్య పరిచాడు.కొల్గురి గ్రామానికి చెందిన గొడుగు సత్తయ్య – విజయ మొదటి కుమారుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళడంతో గ్రామస్తులు […]
కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు
197 Views తాడ్వాయి,సెప్టెంబర్ 04 తాడ్వాయి మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో బంజర ఎల్లాపూర్ గ్రామం చివరి నాంపల్లి సమీపంలోని క్రాస్ వద్ద చెట్టుకు ఢీకొని అడవి లోకి దూసుకెళ్లిన కారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామా నికి చెందిన రైస్ మిల్లు ఓనర్ పోగు కృష్ణ హనుమకొండకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది తీవ్రంగా గాయపడ్డడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com










