ఈరోజు చుంచనకోట గ్రామంలో మరణించిన రాచకొండ కవిత( నాయి బ్రాహ్మణ ) అంత్యక్రియలకు ఉలెoగు ల ఏకానందం 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా పంపించడం జరిగింది. ఈ డబ్బులను గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదిరాజు, మండల బీసీ సెల్ అధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందించడంజరిగింది.ఈ కార్యక్రమంలోటిఆర్ఎస్ కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ కులస్తులు పాల్గొనడం జరిగింది





