Breaking News

బీసీ కులాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ వేసమావేశం

158 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బీసీ కులాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గజ్వేల్ నియోజకవర్గం బీసీ కులాలు సంఘ నాయకులు. అభిమానులు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News విద్య

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

215 Views.. – ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు డా.రసమయి, సుంకే రవి శంకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటరియంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు గంగుల కమలాకర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.శ్రీ.రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు హాజరై ఉపాధ్యాయులను ఘనంగా […]

Breaking News

ఎమ్మెల్సీ పోచంపల్లి మానవతా వితరణ*

190 Views*ఎమ్మెల్సీ పోచంపల్లి మానవతా వితరణ* చేర్యాల: మరణించిన పేద కుటుంబాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అండగా ఉంటూ తన స్వతగా ఆర్థిక సాయం అందించడం హర్షనీయమని మున్సిపల్ ప్లోర్ లీడర్ మంగోలు చంటి అన్నారు. ఓ నీరుపేద కుటుంబానికి చెందిన మృతరాలి కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని తూర్పు గుంటూరుపల్లికి చెందిన పల్లా తులసమ్మ(60) గత కొంతకాలంగా అనారోగ్యంతో […]

Breaking News

విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకుల దుర్మరణం

230 Views మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్థానిక ఏసీసీ కాలనీ లో నివసించే ఎడ్ల రాజేందర్ (50) అతని కుమారుడు అంజి (18) సోమవారం నాడు విద్యుత్ షాక్ కు గురై తండ్రి కొడుకు ఇద్దరు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు రాజేందర్ స్నానం చేసి వచ్చి టవల్ దండెం మీద అరవెస్తుండగ విద్యుత్ వైర్ తగలడంతో కొడుకు కాపాడేందుకు ప్రయత్నమ్ చేసే క్రమం లో ఇద్దరు షాక్ కు […]

Breaking News

మూడ్రోజులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: వాతావరణ శాఖ*

220 Views*మూడ్రోజులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: వాతావరణ శాఖ* *తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఇప్పటికే 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.* నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేయగా.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ […]

Breaking News

ఆదిత్య ఎల్-1 కక్ష్య పెంపు రెండోసారీ విజయవంతం*

219 Views*ఆదిత్య ఎల్-1 కక్ష్య పెంపు రెండోసారీ విజయవంతం* *ఈ తెల్లవారుజామున 3 గంటలకు కక్ష్య పెంపు విన్యాసం* *10న మధ్యాహ్నం 2.30 గంటలకు మూడోసారి కక్ష్య పెంపు* *ప్రస్తుతం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆదిత్య ఎల్-1* సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు. ఆదివారం తొలిసారి ఉపగ్రహం […]

Breaking News రాజకీయం

భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు.

199 Viewsభారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో,మట్టి మిద్దెలలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి మిమి గ్రామ పంచాయతీ భవనాలు పాఠశాలలోకి వారిని తరలించాలని, కాలువలు చెరువులు వాగులు చెక్ […]

Breaking News

ఎల్ఎండి ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత

279 Viewsకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి జలా శయానికి ఎగువ ప్రాంతాలతో పాటు మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీ అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తే సమయంలో అధికారులు రిజర్వాయర్ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా సైరన్ మోగించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎల్ఎండి రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతాలతో పాటు మిడ్ […]

Breaking News

తల్లిదండ్రుల తర్వాత గురువుల పాత్ర వెలకట్టలేనిది : సీఎం కేసీఆర్.* 

250 Views*తల్లిదండ్రుల తర్వాత గురువుల పాత్ర వెలకట్టలేనిది : సీఎం కేసీఆర్.* హైదరాబాద్‌:సెప్టెంబర్‌ 05 ఉపాధ్యాయుల దినోత్సవం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారి కి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ‘మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ’ అనే సూక్తి తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తున్నదని […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,

285 Viewsన్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 04 : ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి మెస్ ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా […]