167 Views(తిమ్మాపూర్ ఆగస్టు 23) మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఖండించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంలోనే ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ,గృహజ్యోతి, ఏక కాలంలోనే రెండో లక్షల రుణమాపీ అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ పైన, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పైన […]
Breaking News
నిజామాబాద్ లో భద్రాచల ముత్యాల తలంబ్రాల పంపిణి చేసిన గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ*
59 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ 25సంవత్సరాలనుండి నుండి చేస్తున్న అధ్యాత్మిక సేవలకు గాను భద్రాచల దేవస్థానం ఎ సంస్థకు ఇవ్వని 100కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి సంస్థకు అందించారు. బుధవారం నిజామాబాద్ లోని కోటగల్లి హనుమాన్ మందిరంలో ముత్యాల తలంబ్రాల పంపిణి చేశారు. 2గంటల పాటు భక్తులచే రామనామ స్మరణ చేయించి, తలంబ్రాల విశిష్టత తెలియజేసి అనంతరం సంస్థ వ్యవస్థాపక, అధ్యకులు అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు […]
సర్దార్ సర్వాయు పాపన్న గౌడ్ గొప్ప పోరాటయోధుడు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్.
86 Viewsఆదివారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచింది. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ఓక ప్రతీక. నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను […]
బహుజనుల ఏకికరణతోనె రాజ్యాంగ రక్షణ – బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్డి చెన్నయ్య
269 Viewsబహుజనుల ఏకికరణతోనే భారత రాజ్యాంగాన్ని రక్షించుకొగలమని భాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య అన్నారు. ఆదివారంనాడు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ లో బాంసెఫ్ మహసభల పొస్టర్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపిని ఎన్నికలలో ప్రజలు కట్టడి చెసి తగిన బుద్ది చెప్పారన్నారు. ఓబిసిల కులాధిరిత జనగణన చేయకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారాలను ఉల్లంఘించడమేనన్నారు. సెప్టెంబరు 1వ తేదిన బాంసెఫ్ 11వ తెలంగాణ రాష్ట్ర మహసభలను సంగారెడ్డి అంబేద్కర్ […]
అక్కకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు
78 Viewsరాఖీ పౌర్ణమి సందర్బంగా రామకోటి రామరాజు తన అక్కకోసం కంటికి కనిపించని అరుదైన చిన్న పదిపైసలు (1988) నాటి నాణాలు సేకరించి వెయ్యికి పైగా ఉపయోగించి 10అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన అక్కకు అంకితమిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్న చెల్లెలు, అక్క […]
లక్ష్మీదేవి చిత్రాన్ని టీ పొడితో అద్భుతంగా చిత్రించిన రామకోటి రామరాజు
102 Viewsశ్రావణంలోని వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని టీ పొడిని ఉపయోగించి లక్ష్మీదేవి అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపి తన ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు. మహిళలందరు కూడ వరలక్ష్మీ వ్రతాలలో పాల్గొని లక్ష్మీదేవి […]
కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం..
401 Viewsమహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మహిళలపై చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా పిసిసి పిలుపు మేరకు శుక్రవారం తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ రాజీవ్ రహదారి పై కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్ వెంటనే మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహిళలు, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇకనైనా నీ దొర […]
కర్రపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే…
76 Views(తిమ్మాపూర్ ఆగస్టు 11) మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించిన మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ… ఈనెల ఆగస్టు 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా ఉంటారని,రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జర్నలిస్ట్ లా పాత్ర తప్పొప్పులను సరి చేసే విధంగా […]
ఈనాడు పత్రికకు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి సంస్థ*
81 Viewsపత్రికా రంగంలో తనదైన శైలిలో దూసుకు పోతున్న ప్రముఖ ఈనాడు దిన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అవాలతో 50వ స్వర్నోత్సవ అద్భుత చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న రామకోటి రామరాజు. Telugu News 24/7tslocalvibe.com
ఆర్ఎంపి వైద్యం వికటించి – వ్యక్తి మృతి
166 Views (శంకరపట్నం ఆగస్టు 08) శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి విరోచనాలతో బాధపడగా స్థానికంగా గ్రామంలో ఉన్న ఆర్ఎంపి మాధవ రాజుకు చెందిన మధు క్లినిక్ వైద్యుని వద్ద కు వెళ్లి ఈ నెల 5న వైద్యం చేయించుకోగా ఆర్ఎంపి ఐవి సెలైన్ పెట్టడంతో పాటు రెండు యాంటీబయోటిక్ […]










