39 Viewsసింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సింగరేణి యాజమాన్యం ముక్కుపిండి వసూల్ చేస్తాం. సింగరేణి యాజమాన్యంపైన ఘాటు వ్యాఖ్యలు చేసిన మహేష్ వర్మ. మంచిర్యాల జిల్లా. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. కాంట్రాక్ట్ కార్మికులకు 4నెలల జీతాలను ఇవ్వకుండా , విధులకు తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తూన్నారన్న విషయంపై టీఆర్పీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ సిఆర్ఆర్ […]
Breaking News
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
37 Viewsదండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక. మంచిర్యాల జిల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతుండటం, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగా లేకపోవడంతో దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 1.సేదం బాపు, 2.ఎదుల బుచ్చన్న, 3.మారునేని చిన్న బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రం లోని వారి […]
మంచిర్యాలలో బీసీ అలై బలై
43 Viewsమంచిర్యాల జిల్లా. బీసీ అలై బలై మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన “బీసీ అలై బలై” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ” సంగెం సూర్యారావు” ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువకప్పి సన్మానించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జి “మహేష్ వర్మ” మరియు జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్ కుమార్, పడాల శివతేజ, సీపతి సాయికుమార్, సోషల్ మీడియా ఇంచార్జి ఎండి […]
స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం – బిజెపి
35 Viewsఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మంచిర్యాల జిల్లా. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులతో ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు […]
గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు
39 Viewsమంచిర్యాల జిల్లా. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి,నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,మంచిర్యాల […]
జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు
34 Viewsజాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మహాత్మగాంధీ జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్వే ఆమోదం
35 Viewsఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్వే ఆమోదం రామగిరి, తెలంగాణ: రామగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోప్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు సాధనలో పలు స్థాయిల్లో నిరంతర కృషి చేసి, ప్రతిపాదనలు సమర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రధాన పాత్ర పోషించారు. ₹2.46 కోట్లు వ్యయంతో 2.1 కిలోమీటర్ల పొడవైన రోప్వే నిర్మాణం చేపడతారు. దీని ద్వారా కోట పాదాల నుండి కొండపై భాగానికి […]
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం
40 Viewsఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం నిర్వహించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కీ,,శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరికీ బతుకమ్మ […]
రాంనగర్ హత్యయత్నం కేసు చెదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు
40 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *రాంనగర్ హత్యయత్నం కేసు చెదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు* గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరామాలయ సమీపంలోని సింగరేణి క్వార్టర్లో ఆర్ఎఫ్సీఎల్ అవుట్ సోర్సింగ్, ఫిజీషియన్ అసిస్టెంట్ అయిన యశ్వంత్ పై తేది :07-01-2025 న హత్యాయత్నం జరిగింది అని ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతని గుర్తు తెలియని వ్యక్తులుతల, ముఖంపై దాడి చేశారు. అని అతని భార్య […]
కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
40 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు* *స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,* స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ […]










