Breaking News

నిరసనలు వెల్లువెత్తుతున్నాయి…

107 Viewsమార్చి 16, 24/7 తెలుగు న్యూస్:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టు కు నిరసనగా మాజీ మంత్రి వనమా ఆధ్వర్యంలో కొత్తగూడెం లో భారీ నిరసన. అరెస్టులతో కెసిఆర్ కుటుంబాన్ని భయపెట్టలేరు : మాజీ మంత్రి వనమా. ఎమ్మెల్సీ కవితకు బిఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటాం : మాజీ మంత్రి వనమా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది : మాజీ మంత్రి వనమా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కేంద్ర […]

Breaking News

మోడల్ స్కూల్లో మంచినీళ్లు….

169 Viewsకాజిపేట్ మార్చి 16, 24/7 తెలుగు న్యూస్ :కాసిపేట మండలం లోని మోడల్ స్కూల్ లో మంచి నీళ్ల ట్యాంక్ ని ప్రారంభించిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ లో మంచి నీళ్ల వాటర్ ట్యాంక్ కీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వినోద్ మాట్లాడుతు అభివృద్ధి చేయడానికే నేను వచ్చా అని కాసిపేట మండలంని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నా […]

Breaking News

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. మరి కాసేపట్లో ఢిల్లీకి తరలింపు..!

278 Views  సెర్చ్ వారంట్ తో పాటు అరెస్ట్ నోటీస్ జారీ .. హైద‌రాబాద్:-లిక్క‌ర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్ట్ చేశారు..ముందుగా ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. నేటి ఉద‌యం ఈడీ అధికారుల బృందం ముందుగా ఆమెకు సెర్చ్ వారంట్ జారీ చేశారు.. ఆ త‌ర్వాత ఆమె ఇంటిలో సోదాలు నిర్వ‌హించారు.. ఆరు గంట‌ల సోదాల అనంత‌రం ఆమెను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఆమెకు నోటీస్ అంద‌జేశారు.. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.. […]

Breaking News

ఆర్యవైశ్య కార్పోరేషన్ ను ప్రకటించినందుకు….

220 Viewsవర్గల్ మండల్, వర్గల్ మార్చ్ 15, 24/7 తెలుగు న్యూస్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్యుల కోసం వైశ్య కార్పొరేషన్ ప్రకటించినందుకు గాను వర్గల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన వర్గల్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ….

130 Viewsమాసన్పల్లి, మార్చి 15, 24/7 తెలుగు న్యూస్ : ఎం ఆర్ పి ఎస్ మండల ఇంచార్జ్ మసాన్ పల్లి అశోక్ పరీక్ష ప్యాడ్లు అందజేత… నెంటూర్ హైస్కూల్లో పరీక్ష ప్యాడ్లను 10వ తరగతి పిల్లలకు అందజేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ రంగారెడ్డి, మరియు స్కూల్ హెడ్మాస్టర్ కనకరాజు తో పాటు స్కూల్ బృందం మరియు కాంగ్రెస్ నాయకులు ఎండీ మహేబూబ్, కె స్వామి, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. Telugu News […]

Breaking News

భారతీయ జనతా పార్టీ నాయకులు…

113 Viewsగౌరారం మార్చి 15, 24/7 తెలుగు న్యూస్: గౌరారంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల డ్రమ్స్ ప్రధానోపాధ్యాయులు మనోహర్కి,స్వరూప రాణి కి మరియు ఉపాధ్యాయ బృందం కి పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మఠం మహిపాల్ యాదవ్,ఎలకంటి మధుసూదన్ రెడ్డి,మంకీ యాదగిరి,పూదరి ప్రశాంత్ గౌడ్,కృష్ణ చారి,బాగులు,శ్రీశైలం యాదవ్,రాము గౌడ్,నిఖిల్ రెడ్డి,కుమార్ యాదవ్ తదితరులు […]

Breaking News

హాల్ టికెట్ల పంపిణీ….

331 Viewsవర్గల్ మండల్, మైలారం గ్రామం మార్చ్ 15, 24/7 తెలుగు న్యూస్ :మైలారం గ్రామం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో ప్రధానోఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల ద్వారా పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు దాతలు షావకు సత్యనారాయణ ద్వారా ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం జరిగింది. గ్రామ పెద్దలు పిల్లల భవిష్యత్తుకు పదవ తరగతి పునాది లాంటిదని భావితరాలకు ఇన్స్పిరేషన్ గా మీరు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా 10/10 జిపి సాధించాలని మైలారం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు – బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ..

138 Viewsమాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మరియు సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే […]

Breaking News

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

314 Views  దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు… లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గింపు… తగ్గిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు, జరుగుతాయని పెట్రోల్ డీజిల్  సంబంధించిన కంపెనీలు , ఇంధన శాఖ లు వెల్లడించాయి Telugu News 24/7

Breaking News

ఉద్యోగులకు శాపంగా మారిన జీవోల రద్దు….

9,106 Viewsహైదరాబాద్ మార్చి 14, తెలుగు న్యూస్ 24/7: ప్రభుత్వ ఉపాద్యాయ, ఉద్యోగులకు సంబంధించిన జి ఓ 317 , జి ఓ 46 లపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో వివిధ సంఘాలతో సమావేశం అయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షతన, మంత్రి వర్గ సభ్యులు, మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ అధికారులు అయిన పిఆర్సి చైర్మన్ శివ శంకర్, […]