93 Views *▪️CM రీలీఫ్ ఫండ్ చెక్కలు ద్వార పేదలకు ఆర్థిక ఉపశమనం .* *▪️ఇప్పటికి మధిర నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ కొన్ని వేల చెక్కులు పంపిణీ.* *▪️రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సిఫారసుతో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి చొరవతో మంజూరైన CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.* *▪️మధిర మరియు ఎర్రుపాలేం […]
82 Viewsగజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి. మృతుడు ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పరంధాములు (2004 బ్యాచ్) 43 సం// గుర్తింపు. మరో మృతుడు దౌల్టబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లు (2007 బ్యాచ్ ) 42 సం// గా గుర్తింపు. వీరు ఈసిఎల్ లో జరుగుతున్న […]
280 Viewsరాష్ట్రంలో కొనసాగుతోన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేశారు. దీని విలువ 1,124 కోట్ల రూపాయలు. ఎంఎస్ఎంఈలతో పాటు టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్లుల కోసం ఉద్దేశించిన నగదు బదిలీ ఇది. ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను విడుదల చేయడం ఇది రెండోసారి. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని బదలాయించారు. ఇప్పటిదాకా 2,086 కోట్ల ప్రోత్సాహకాలను […]