234 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కే వి ఎక్స్ ప్రెస్ వే లోని లైన్లలో చెట్లు కొట్టే పని మూలంగా కొరుట్లపే ట,బో ప్పా పూర్,గొల్లపల్లి లలో ఆదివారం విద్యుత్ సరఫరా లో అంత రాయం ఏర్పడుతుందని సెస్ ఏ ఈ దివ్య తెలిపారు. మూడు గ్రామాల విద్యుత్తు వినియోగ దారులకు విద్యుత్ సరఫరా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపి […]
139 Views తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. No Slide Found In Slider. Poll not found కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
106 Viewsఅక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి హనుమకొండ ప్రెస్ క్లబ్ లో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా ఆదివారం ఏర్పాటుచేసిన జర్నలిస్టు గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, అనంతరం మాట్లాడుతూ.ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో […]