Breaking News

బిజెపి పై పోరులో అగ్ర భాగాన వామపక్షాలు…

95 Viewsన్యూఢిల్లీ మార్చ్ 28, 24/7 తెలుగు న్యూస్ : బిజెపిపై పోరులో అగ్రభాగాన వామపక్షాలు ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. పిటిఐ ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి…. న్యూఢిల్లీ : లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గిందా పెరిగిందా అన్నదాంతో నిమిత్తం లేకుండా బిజెపిపై పోరుకు ఎజెండాను సెట్‌చేయడంలో వామపక్షాలు ఎప్పుడూ అగ్ర భాగాన వున్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 370వ అధికరణ, సిఎఎఎ, వ్యవసాయ చట్టాలు, ఎన్నికల బాండ్లు ఇలా ప్రతి అంశంపైనా బిజెపికి […]

Breaking News

తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో….

105 Viewsబెల్లంపల్లి మార్చి 28, 24/7 తెలుగు న్యూస్ :తాజ్ బాబా సేవ సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మినరల్ వాటర్ మరియు లెమన్ జ్యూస్ పంపిణీ… బెల్లంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు దాహాన్ని తీర్చుటకు తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో మిత్రుడు గరిగే వేణు తల్లి గరిగే జయమ్మ జ్ఞాపకార్థం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం […]

Breaking News

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

426 Views(తిమ్మాపూర్ మార్చి 28) గుర్తు తెలియని వ్యక్తి మృతి దేహం లభ్యమైన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్ఎండి ఎస్ఐ చేరాలు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని నిర్మాణుషంగా వున్నా పాత పెట్రోల్ పంపు ఆవరణలో మృతుదేహం కనిపించిందని స్థానికులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో, హుటాహుటిన పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి […]

Breaking News

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా

284 Views  మార్చ్ 28, 2024, భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. అయితే ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దవ్వడంతో విభేదాలు ఏర్పడినప్పుడల్లా భర్త ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచేవాడు. దీంతో ఇటీవల భర్త హింసించాడంటూ ఆమె ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాటలతో, చేష్టలతో వేధించాడని పేర్కొంది. దీంతో సదరు భర్త ఆమెకు ప్రతినెల రూ.1.50 లక్షల భరణం, సెకండ్ హ్యాండ్ అని పిలిచినందుకు […]

Breaking News

ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు

142 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 28 ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తుండగా, దీనికి అదనంగా మరో రూ.28 జోడించి ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో(2024-25) రూ.300 ఇవ్వనున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

Breaking News

ఎలక్టోరల్‌ బాండ్లు – మీడియా స్వతంత్రతపై రాజీ.

143 Viewsమార్చి 27, 24/7 తెలుగు న్యూస్ :ఎలక్టోరల్‌ బాండ్లు – మీడియా స్వతంత్రతపై రాజి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాలను చూసి దేశం విస్తుపోయింది. కార్పోరేట్‌ దిగ్గజాలు క్విడ్‌ ప్రో కో (నీకు ఇంత నాకు అంత) పద్ధతిలో రాజకీయ పార్టీలకు వేల కోట్ల రూపాయలు విరాళాలిచ్చిన వైనం అలా వుంది మరి! దేశంలోని అతి పెద్ద ప్రభావవంతమైన న్యూస్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు, […]

Breaking News

రైతుల చెంతకు గులాబీ బాస్.

130 Viewsముషంపల్లి, మార్చి 26, 24/7 తెలుగు న్యూస్:అన్నదాతల చెంతకు గులాబీ బాస్. ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆఆర్ ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు కెసిఆర్. రూట్ మ్యాప్ రెడీ చేస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం…

131 Views ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, జడ్పిటిసి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నకు సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి రావడంతో సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం […]

Breaking News

132 Views*మంచిర్యాల నియోజకవర్గం* పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ వార్డు నెంబర్ 6 లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోని వాకర్స్ ని మరియు బాయ్స్ హై స్కూల్ మైదానంలోని వాకర్స్ ని, మరియు మంచిర్యాల మార్కెట్ ముక్కారం చౌరస్తాలోని లేబర్ వర్కర్స్ ని, మరియు ఓవర్ బ్రిడ్జి దగ్గర లేబర్ వర్కర్స్ ని కలిసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో […]

Breaking News

కుక్కల దాడిలో 8.గొర్రెల మృతి…

231 Viewsముస్తాబాద్, మార్చి 25 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన యాదవ్ కావట్టి పెద్దఎల్లం తండ్రి మల్లయ్య అతనికున్న 2.ఎకరాలలో వరివేసాడు నీరందక కొంత మేరకు ఎండిపోయినదన్నాడు. చేసేదేంలేక కులవృత్తిని నమ్ముకొని తమకు తెలిసిన ఆసామివద్ద అప్పుతెచ్చుకొని గొర్రెపిల్లలను సాకుదామని రోజుమేపుకొని సాయంత్రం సమయంలో ఎప్పటిలాగా పిల్లలకు సెక్యూరిటీగా జాలీలు అమర్చి భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు భోజనంచేసిన అనంతరం తొందరగా వెళ్లలేదు శనివారం రాత్రి 2.గంటల సమయంలో లేటుగా పోయేసరికి అంతలోనే కుక్కలు గొర్రె […]