297 Viewsపేపర్ కప్పుల్లో టీ తాగుతే అనేక ఆనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య అధికారులు నిపుణులు చెబుతున్నారు.అనేక మందికి ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయ ఎల్లారెడ్డిపేట మండలంలో పలు హోటళ్ళ యజమానులు విచ్చలవిడిగా పేపర్ కప్పుల్లోనే టి విక్రయాలను సాగిస్తున్నారు కొంతమందికి ఉదయాన్నే వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. ఆఫీస్లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు. కాలంమారే కొద్దీ వాటి […]
Breaking News
నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పోటీచేసినా లాభం లేదు
253 Viewsనాలుగు సార్లు ఎమ్మెల్యే గా పోటీచేసినా గెలవని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరడం విడ్డురంగా ఉంది. సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఎద్దేవా జనవరి 8 సిద్దిపేట జిల్లా కొమురవేల్లి అనేక పార్టీ లు మారిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇవ్వాలని తన అనుచరులతో పత్రిక ప్రకటన లు ఇప్పించుకునే స్థాయి కి దిగజారాడని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి […]
డివిజన్ పరిధిలో అభివృద్ధికి పెద్దపీట
224 Viewsడివిజన్ పరిధిలో అభివృద్ధికి పెద్దపీట కార్పొరేటర్ పండాల సతీష్ జనవరి 8 కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా.. డివిజన్ పరదిలో అభివృద్ధి కొరకు పెద్దపీట వేస్తున్నమని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని న్యూ గౌతంనగర్ లో ఇటీవల నిర్మించిన యూజీడీ పనులను ప్రారంభించబోయే రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఏఈ పవన్ తో కలసి పర్యావరక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఫతేనగర్ […]
నూతన నగర కమిటీ ఎన్నిక
280 Views సిద్దిపేట ఏబీవీపీ నూతన నగర కమిటీ ఎన్నిక జనవరి 8 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో నగర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విభాగ్ సంఘటనా మంత్రి బోడ లక్ష్మణ్మా.ట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని తెలిపారు ఏబీవీపీ జాతీయ పునర్ నిర్మాణం కోసమే విద్యార్థుల సమస్యల కోసమే హరినిసలు కష్టపడుతుందని తెలిపారు రాష్ట్ర కార్యాసమితి సభ్యులు బీరకాయల వివేక్వర్ధన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం […]
అక్షింతల వితరణ కార్యక్రమం
214 Viewsచాప్ట బి,లో శ్రీరామ మందిర అక్షింతల వితరణ కార్యక్రమం జనవరి 8 సంగారెడ్డి జిల్లా తడ్కల్, నూతన మండల పరిధిలోని చాప్ట బి, గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన శ్రీరామ అక్షింతల,వితరణ కార్యక్రమాన్ని గ్రామంలోని స్థానిక హనుమాన్,మందిర్ నుంచి రామ భక్తులంతా అయోధ్య నుంచి నికరణకై పంపించిన అక్షింతలను హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నిరంజనలు చేసి గ్రామంలోని ప్రతి ఇంటింటా హనుమాన్ చాలీసా,శ్రీరామ జయరామ జై […]
పైసలకి బానిసలు అవుతారా
239 Viewsఅవిశ్వాసం నెగ్గుతుందా పైసలకి బానిసలు అవుతారా డైరెక్టర్లారా ఆరంభమా అంతిమ మిచేతిలో నే జనవరి 8 సిద్దిపేట జిల్లా దుబ్బాక కోపరేటివ్ బ్యాంక్ సొసైటీ 70 లక్షల కుంభకోణం పరారీలో కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అవిశ్వాసం పెట్టిన తరువత డైరెక్టర్ ను పైసలతో కొని గోవా కి తీసుకెళ్లిన కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కుంభకోణంలో ఎంతమంది హస్తం ఉందో చూద్దాం కోసం అవిశ్వాస తీర్మానంతో చైర్మన్ పదవి నుంచి తొలగిస్తారా పైసలు తీసుకొని బానిసలుగా మారుతారా […]
అంగన్వాడి కేంద్రం ప్రారంభం
222 Viewsఎర్రవల్లి యూపీఎస్ పాఠశాల అంగన్వాడి కేంద్రం ని ప్రారంభోత్సవం చేసిన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం జనవరి 8 సిద్దిపేట జిల్లా మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని యూపీఎస్ ఎర్రవల్లి పాఠశాలలో ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, స్థానిక సర్పంచ్ తో కలిసి ప్రారంభించారు . అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ చిన్నపిల్లలకు ఆట వస్తువులు, కుర్చోవడానికి కుర్చీలు , టేబుల్స్ దాతల సహకారంతో సుమారు మూడు […]
ఇరిగేషన్ ఆఫీసులో కంప్యూటర్లు మాయం
277 Viewsకీలకమైన ఫైల్లు మాయం (తిమ్మాపూర్ జనవరి 08) తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు ఎస్సై చేరాలు కథనం మేరకు ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న గొల్లాన్ని పగలగొట్టి సుమారు 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డాటా, వివిధ సామాగ్రిని దొంగలించినట్లు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నరు. […]
గ్రామపంచాయతీ భవన పునర్నిర్మానo.
249 Viewsజగిత్యాల జనవరి 6:మేడిపల్లి మండల వల్లంపల్లి గ్రామంలో గ్రమపంచాయతి కార్యాలయ భవన పుననిర్మాణం మరియు గ్రామ సమాఖ్య మహిళా సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు,ఎంపీపీ ఉమాదేవి,సర్పంచ్ సమత నవీన్ రెడ్డి,ఎంపీటీసీ మమత,పాక్స్ చైర్మన్ రవీందర్ రావు మరియు ప్రజా ప్రతినిధులు,ఆధికారులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సంక్రాంతి కి ప్రత్యేక బస్సుల ఏర్పాటు…
212 Viewsహైదరాబాద్ జనవరి 6:సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండి సజ్జనార్. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. ప్రత్యేకంగా 4,484బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి హైదరాబాద్ నుంచి ఏపీ కర్ణాటక మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు చార్జీ పెంపు లేకుండానే […]










