Breaking News

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి వద్ద ముఖ్య కార్యకర్తల సమావేశం

235 Views  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన  సమావేశం లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో గౌరవ ఆనాటి సీఎం కేసిఆర్ , యకత్వంలో  ఎమ్మెల్యే*ఉన్నప్పుడు మంజూరు చేపించిన *పాత మంచిర్యాల నుండి ఓవర్ బ్రిడ్జి వరకు* రోడ్డుకి ఇరువైపులా వెడల్పు,డివైడర్ , సెంట్రల్ లైటింగ్ *ఓవర్ బ్రిడ్జి నుండి తోళ్లవాగు వరకు*. రోడ్డు వెడల్పు,సెంట్రల్ లైటింగ్ మరియు ,రోడ్డు కి ఇరువైపులా […]

Breaking News

సిరిసిల్లలో బిఆర్ఎస్ కు భారీ షాక్ ?

254 Views– మాజీ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం నేపథ్యంలో సంచలన నిర్ణయం . – చైర్ పర్సన్ తో విభేదించి క్యాంపుకు తరలిన 12 మంది కౌన్సిలర్లు? – మున్సిపల్ లో అవిశ్వాసం దిశగా కదులుతున్న అడుగులు ? Telugu News 24/7

Breaking News క్రీడలు ప్రకటనలు ప్రాంతీయం

232 Viewsఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు రన్నర్ గా ఎంపిటీసీ ల ( ప్రజాప్రతినిదుల ) జట్టు గెలుపు బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్, బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజడ్డిన్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , ఎంపిటీసీ సభ్యులు , స్థానిక జర్నలిస్టులు కలిసి ఆడిన క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు

296 Viewsవిద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు.♥ జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ZPHS ఎల్లారెడ్డి పేట లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు గారు మరియు జిల్లా జె.వి.వి ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ గారు హాజరు కావటం జరిగింది. ఆధునిక కాలంలో […]

Breaking News

ఘనంగా ఠాకూర్ జయంతి

203 Viewsసిద్దిపేట్ జనవరి 27 :ఘనంగా కూర్పురి ఠాకూర్ శతజయంతి వేడుకలు. భారతరత్న అవార్డు ను ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ కి కృతజ్ఞతలు తెలిపిన. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ నాయిబ్రాహ్మణ మంగలి సామజిక వర్గానికి చెందిన కర్పూరి ఠాకూర్ 100వ, శతజయంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు […]

Breaking News

వజ్రాయుధం ఓటు హక్కు

220 Viewsప్రజాస్వామ్య విజయానికి వజ్రాయుధం ఓటు హక్కు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఓటు హక్కు సిద్దిపేట్ జిల్లా జనవరి 25 సిద్దిపేట జిల్లా ఓటు నోటుకు, మద్యానికి, మాంసానికి అమ్ముకోవద్దు కత్తుల భాస్కర్ రెడ్డి నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఓటును నోటుకు, మద్యానికి, మాంసానికి అమ్ముకోవద్దని రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఓటు హక్కుని ప్రజాస్వామ్య విజయానికి వజ్రాయుధం ఓటు హక్కు అని కత్తుల భాస్కర్ రెడ్డి […]

Breaking News

ఇండ్లకు త్రాగు నీరు అందించాలి

209 Viewsడబల్ బెడ్ రూమ్ ఇండ్లకు త్రాగు నీరు అందించాలి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పంచాయతీ కార్యదర్శికి కాలనీ వాసుల వినతి సిద్దిపేట జిల్లా  జనవరి 25 సిద్దిపేట జిల్లా  చేర్యాల  ఆకునూర్ గ్రామ డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్రాగు నీటి సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు.  డబుల్ బెడ్ రూం కాలనీ వాసులతో కలిసి ఆకునూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి పులి బాలయ్య […]

Breaking News

వెంటనే వెనక్కి తీసుకోవాలి

234 Viewsజీవో నెంబర్55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి బీరకాయలు వివేక్ వర్ధన్ ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు సిద్దిపేట జిల్లా జనవరి 25 సిద్దిపేట జిల్లా  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములు లను హైకోర్టుకు కేటాయించవద్దు జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి అని నిన్న యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల పైన రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పైన పోలిసులు […]

Breaking News

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

206 Viewsవికసిత్ భారత్ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా జనవరి 25 సిద్దిపేట్ జిల్లా  గజ్వేల్   వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో భాగం గజ్వేల్ లోని ఇన్టీగ్రేటెడ్ మార్కెట్ లో ప్రధాని మోడి  గడిచిన 9 సంవత్సరాలలో సాదించిన అభివృద్ధి గురించి అందులో బాగంగా గజ్వేల్ కెనారా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రదాన మంత్రి సురక్ష బీమా మరియు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ముద్ర లోన్,బ్యాంక్ కు సంబందించిన వివిధ పథకాల […]

Breaking News

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా  ఇవ్వడం హర్షనీయం

237 Viewsగ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్ కి   ఇవ్వడం హర్షనీయం తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి హైద‌రాబాద్: జనవరి 25 గవ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య ప్రొఫెస‌ర్ కోదండ రామ్, ఎంపిక చేసినందుకు తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన రథసారథి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ వచ్చేదాకా యూనివర్సిటీలన్నీ ఉన్న రాజకీయా పార్టీలను ఏకం […]