149 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు… పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి […]
Breaking News
విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలి — ఎమ్మెల్సీ యాదవరెడ్డి
149 Views విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే పురస్కరించుకొని బుదవారం నాడు గజ్వేల్ లోని సాయి జిడిఆర్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వివిధ పాఠశాలల నుండి దాదాపు 20 మంది పాల్గొనగా ప్రథమ బహుమతి సెంట్ మేరీ స్కూల్ విద్యార్థి సాయి సాత్విక్, ద్వితీయ బహుమతి సాయి జిడిఆర్ […]
సకాట సీడ్స్ వారి స్వీట్ కార్న్ పై అవగాహన సదస్సు*
181 Views సిద్దిపేట :సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో బుధవారం రోజున సకాట సీడ్స్ వారి స్వీట్ కార్న్ స్వీట్ క్వీన్ 0174 పైన శ్రీ బట్టు ఎలేందర్ రెడ్డి వ్యవసాయ పొలంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు..సకాట కంపెనీ ప్రతినిధి సంపత్ కుమార్ మాట్లాడుతూ, సకాట వారి స్వీట్ క్వీన్ 0174 అనురకం 70 నుంచి 75 రోజులలో కోతకు వచ్చి 600 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు వస్తుందని,ఈ స్వీట్ క్వీన్ […]
వర్గల్ మండల్, చౌదర్పల్లి గ్రామంలోని బాలరాజ్ బాలమణి దంపతుల కుమార్తె మౌనికకు పుస్తె మట్టల కానుక.
142 Viewsమండల్ వర్గల్,చౌదరిపల్లి గ్రామంలోని బాలరాజ్ బాలమణి దంపతుల కుమార్తె మౌనిక పెళ్లి సందర్భంగా టి. ఎస్. ఎన్. ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ పుస్తే మట్టెలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌదరి పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి మరియు ములుగు గ్రామ ఉపసర్పంచ్ కరుణాకర్, బీజేపీ యువ నాయకులు రమేష్, ములుగు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఉప్పరి నర్సింలు, శ్రీరాములు, స్వామి తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ సంగుపల్లి లో బిజెపి కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది
129 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం లో గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగుపల్లి లో బిజెపి పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, _బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, 139,140, 192, 193 శక్తి కేంద్ర ఇంచార్జ్ దేవులపల్లి మనోహర్ యాదవ్_ అధ్యక్షతన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి బీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, బిజెపి జిల్లా అధికార […]
*విద్యార్థుల చెంతకు వెళ్లి ట్యాబ్ లను అందజేసిన రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు.
316 Views ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు. *విద్యార్థుల చెంతకు వెళ్లి ట్యాబ్ లను అందజేసిన రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు. – మాట ఇచ్చిన మేరకు సిరిసిల్ల లో 1000 మందికి ట్యాబ్ లు పంపిణీ […]
గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగుపల్లి లో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది
133 Viewsగజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగుపల్లి లో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి సంగుపల్లి లో బిజెపి పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, _బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, 139,140, 192, 193 శక్తి కేంద్ర ఇంచార్జ్ దేవులపల్లి మనోహర్ యాదవ్_ అధ్యక్షతన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి బీసీ మోర్చా రాష్ట్ర […]
ప్రతి ఒక్క పేరెంట్స్ కాలేజీకి స్కూల్ కి తీసుకువెళ్లి తీసుకురావడం మంచిది
135 Views రజాక సంఘం అధ్యక్షుడు పేట బాబు తెలియజేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రతి ఒక్క కాలేజీలో ముందు మరియు స్కూల్లో ముందు స్పీడ్ బ్రేకర్లు రోడ్లకు మరియు 20 స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉండాలి ప్రతి ఒక్క కాలేజీలు మరియు స్కూల్ ముందు మెయిన్ గేట్ వద్ద సీసీ కెమెరాలు ఉండాలి మరియు సెక్యూరిటీ వారికి సరియైన జీతం అందుబాటులో అంటే నేల నెలకు ఇచ్చే విధముగా కూడా చూసుకోవాలి ప్రతి ఒక్క […]
మెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి మృతి అత్యంత బాధాకరంవైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు
125 Viewsమెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి మృతి అత్యంత బాధాకర0 వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు గజ్వేల్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మేదిని రామలింగారెడ్డి మాట్లాడుతూ వేధింపులు, ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. కేఎంసీ ప్రిన్సిపల్ గతంలోనే స్పందించి, ఉంటే ప్రీతి ప్రాణాలు దక్కేవి. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో కెసిఆర్ సర్కార్ విఫలం అయింది. అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్న .కెసిఆర్. ఇంతవరకు గడీ దాటింది […]








